Delhi

    ఆగని ఆందోళనలు…కార్లను రోడ్లపైనే వదిలేసిన ఢిల్లీ వాసులు

    December 19, 2019 / 01:00 PM IST

    పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాలతో పాటుగా ఢిల్లీ,ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కొన్ని రోజులుగా హింసాత్మక ఆందోళనలు జరుగతున్న విషయం తెలిసిందే. అయితే ఢిల్లీలో నిరసనలు ఉధృతమైన నేపథ్యం

    మైనర్ అంటూ నిర్భయ దోషి పిటిషన్ : కొట్టేసిన కోర్టు…లాయర్ కు జరిమానా

    December 19, 2019 / 11:54 AM IST

    నిర్భయ కేసులోని దోషులు తమ ఉరిశిక్ష అమలు ఆలస్యం చేయడానికి జిత్తుల మారి తెలివితేటలు వాడుతున్నారు. చట్టాల్లోని లొసుగుల్ని అడ్డంపెట్టుకుని రోజుకో పిటిషన్‌తో ముందుకొస్తున్నారు. ఒక్కొక్కరుగా రివ్యూ పిటిషన్లు వేయడం మొదలు ఇవాళ ఢిల్లీ హైకోర్టు�

    పౌర సవ”రణం” : ఢిల్లీలో మొబైల్, ఇంటర్నెట్ సేవలు బంద్

    December 19, 2019 / 09:45 AM IST

    దేశ రాజధాని ఢిల్లీ అట్టుడికిపోతోంది. ఢిల్లీలో ఆందోళనలు, నిరసనలు మిన్నంటాయి. పౌరసత్వ సవరణ చట్టానికి(CAA) వ్యతిరేకంగా పోరుబాట పట్టారు. ఆందోళనకారులు పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వచ్చేశారు. ఎర్రకోట దగ్గర నిరసన తెలిపారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడ�

    సవరణ సెగలు : ఢిల్లీలో భారీ ర్యాలీలు..ఎర్రకోట వద్ద భారీ బందోబస్తు

    December 19, 2019 / 06:03 AM IST

    పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనలు పెల్లుబికుతున్నాయి. 2019, డిసెంబర్ 19వ తేదీ గురువారం ఢిల్లీలో లెఫ్ట్ పార్టీలు, విద్యార్థి సంఘాలు భారీ ర్యాలీ చేపట్టాయి. పౌర సం�

    పౌరసత్వ సవరణ: పోలీసులతో కలిసి విద్యార్థులపై లాఠీ చార్జీ చేసిన ముసుగుమనిషి?

    December 19, 2019 / 03:48 AM IST

    పౌరసత్వ సవరణ బిల్లుపై ఇంకా ప్రకంపనాలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా జామియా యూనివర్సిటీలో విద్యార్థులపై పోలీసులు జరిపిన లాఠీఛార్జీ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కానీ ఒక ఫొటో, వీడియో మాత్రం రచ్చ రచ్చ చేస్తోంది. ఓ విద్యా�

    ఇండియా గేట్ దగ్గర యువకుడు ఆత్మహత్యాయత్నం

    December 18, 2019 / 03:59 PM IST

    పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాలతో పాటు,ఢిల్లీ,యూపీలోని పలు ప్రాంతాల్లో నిరసనలు మిన్నంటిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని ఇండియా గేట్ దగ్గర్లో ఆందోళనకారులు నిరసన చేస్తున్న సమయంలో ఇవాళ(డిసెంబర్-18,2019)ఇండియా గేట్ దగ్గర 25ఏళ్ల యు�

    2020లోనే నిర్భయ దోషులకు ఉరిశిక్ష

    December 18, 2019 / 11:14 AM IST

    దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచార  హత్య కేసులో  దోషులకు ఉరిశిక్ష అమలుపై విచారణ వాయిదా పడింది. కేసు తదుపరి విచారణను ఢిల్లీ పాటియాల హౌస్‌ కోర్టు జనవరి 7వ తేదీకి వాయిదా వేసింది. కాగా నిర్భయ అత్యాచారం, హత్యకేసులో దోషి అక్షయ్‌ కు

    2020-21 బడ్జెట్‌పై కేంద్రం కసరత్తులు: తెలంగాణ పథకాలకు నిధులివ్వాలని కోరిన హరీశ్ రావు  

    December 18, 2019 / 09:37 AM IST

    2020-21 వార్షిక బడ్జెట్ పై కేంద్ర ఆర్థిక శాఖ కసరత్తులు ప్రారంభించింది. ఈమేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సంప్రదిపులపై అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో సమావేశమయ్యారు.  తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు ఈ సమావేశంలో పాల్గొన్న

    కేరళలో పరుగులు పెట్టనున్న సెమీ హైస్పీడ్ రైల్ : కేంద్రం గ్రీన్ సిగ్నల్

    December 18, 2019 / 07:50 AM IST

    కేరళలో త్వరలో హైస్పీడ్ రైలు పరుగులు పెట్టనుంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనుమతులు కూడా ఇచ్చింది. తిరువనంతపురం నుంచి కసరాగఃడ్ వరకూ సెమీ హౌస్పీడ్ రైల్వే ప్రాజెక్టుకు కేంద్రం పర్మిషన్ ఇచ్చింది. గతంలో  తిరువనంతపురం నుంచి కాసరాగోడ్ �

    నిర్భయ నిందితుడి పిటిషన్ పై విచారణ : సుప్రీంకోర్టు నిర్ణయంపై ఉత్కంఠ

    December 18, 2019 / 06:17 AM IST

    సుప్రీంకోర్టులో నిర్భయ నిందితుడి వేసిన పిటిషన్ పై విచారణ కొనసాగుతోంది. క్షమాభిక్ష పెట్టాలంటూ నిందితుడు అక్షయ్ రివ్యూ పిటిషన్ వేశారు. ఈ కేసు విచారణ నేపథ్యంలో నిర్భయ తల్లిదండ్రులు కూడా కోర్టుకు హాజరయ్యారు. కోర్టుకు హాజరైన నిర్భయ తల్లిదండ్�

10TV Telugu News