Delhi

    ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం

    December 26, 2019 / 02:24 PM IST

    ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ ప్రభుత్వ సంస్థలకు అరువుపై టికెట్లను నిలిపివేసింది.

    పిజ్జా కావాలా నాయానా : అయితే..కిలో ప్లాస్టిక్‌ తీసుకురండి 

    December 25, 2019 / 05:59 AM IST

    పిజ్జా కావాలా నాయానా : అయితే..కిలో ప్లాస్టిక్‌ తీసుకురండి..టీ, సమోసా, పకోడీలు వంటి స్నేక్స్ కావాలంటే  మరో పావుకిలో ప్లాస్టిక్ వ్యర్థాలు తెమ్మంటున్నారు ఢిల్లీలోని ద్వారకాలోని రెండు ఫుడ్ కోర్టులు. ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించటానికి ద�

    Happy Christmas : దేశవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు

    December 25, 2019 / 01:51 AM IST

    దేశవ్యాప్తంగా క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విద్యుద్దీపాల అలంకరణలో చర్చిలు మెరిసిపోతున్నాయి. అర్థరాత్రి నుంచే చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. ప్రపంచ

    రాహుల్,ప్రియంకకు ఝలక్ ఇచ్చిన యూపీ పోలీసులు

    December 24, 2019 / 08:39 AM IST

    కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీలకు యూపీ పోలీసులు ఝలక్ ఇచ్చారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు మీరట్ వెళ్తున్న రాహుల్,ప్రియాంక కారును యూపీ పోలీసులు అ

    ఫైర్ అవుతున్న ఢిల్లీ..మరో ఘటన: షూ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

    December 24, 2019 / 04:48 AM IST

    దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. మంగళవారం (డిసెంబర్ 24)నరేలా ప్రాంతంలోని షూ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసి�

    రాజ్యాంగాన్ని కాపాడతాం…రాజ్ ఘాట్ లో కాంగ్రెస్ నిరసన

    December 23, 2019 / 02:05 PM IST

    పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే కేంద్ర ప్రభుత్వం తీరుపై విపక్ష పార్టీలు, పలు విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో సోనియా గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ �

    ఢిల్లీలో మరో భారీ అగ్నిప్రమాదం : 9మంది సజీవదహనం

    December 23, 2019 / 02:40 AM IST

    దేశ రాజధాని ఢిల్లీలో మరో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కిరారి ప్రాంతంలోని ఓ వస్త్ర గోదాములో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 9మంది సజీవదహనం అయ్యారు. 15మందికి

    దిశ కేసు : నేడు మృతదేహాలకు రీపోస్టుమార్టం.. ఆ వెంటనే అంత్యక్రియలు

    December 23, 2019 / 02:17 AM IST

    దిశ హత్యాచారం కేసు నిందితుల మృతదేహాలకు నేడు(డిసెంబర్ 23,2019) రీ పోస్టుమార్టం నిర్వహించనున్నారు. ఢిల్లీ ఎయిమ్స్ ఫోరెన్సిక్ నిపుణుల ఆధ్వర్యంలో రీపోస్టుమార్టం

    మేం దేశం కోసం పనిచేస్తాం..మతం కోసం కాదు: ప్రధాని మోడీ

    December 22, 2019 / 09:16 AM IST

    బీజేపీ ప్రభుత్వం దేశం కోసం పనిచేస్తుంది కానీ మతం కోసం కాదని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఆదివారం (డిసెంబర్ 22) ఢిల్లీ రామ్ లీలా మైదాన్ లో బీజేపీ కృతజ్ఞత సభలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రధాని మాట్లాడుతూ..పార్లమెంట్ లో చేసిన చట్టాన్ని క�

    40 లక్షల మంది జీవితాల్లో కొత్త వెలుగులు నింపాం : ప్రధాని మోడీ

    December 22, 2019 / 08:49 AM IST

    40 లక్షల మంది జీవితాల్లో కొత్త వెలుగులు నింపామని ప్రధాని మోడీ అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం భారత్ విశేషం అన్నారు. 

10TV Telugu News