Home » Delhi
ఢిల్లీలోని జేఎన్ యూలో దుండగులు బీభత్సం సృష్టించారు. ఐరన్ రాడ్లతో ప్రవేశించి విధ్వంసం సృష్టించారు.
ఇరాక్లో అమెరికా నిర్వహించిన డ్రోన్ దాడిలో ఇరాన్ జనరల్ మిలటరీ ఖాసిం సులేమానీ మృతిచెందిన సంగతి తెలిసిందే. అమెరికా చర్యతో ఇరుదేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. అమెరికా హతమార్చడాన్ని ఇరాన్ దేశం ప్రతికారేచ్ఛతో రగిలిపోతోంది. ఏ క్షణమైనా #WWIII
దేశ రాజధానిని కాలుష్యం వీడడం లేదు. ప్రమాదకరస్థాయిలో వెదజల్లుతుండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. స్వచ్చమైన గాలి పీల్చడానికి వీలు లేకుండా పోతోంది. దీని కారణంగా ఎన్నో సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి. ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నా..అంత
దేశ రాజధాని అయిన ఢిల్లీలో చలి తీవ్రత రోజు రోజూకి ఎక్కువైపోతుంది. ఆ చలికి ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చలికి మనుషులు, పులులు కాక మూగజీవులు వణికిపోతున్నాయి. ఆ మూగ జీవుల బాధను అర్ధం చేసుకోన్న ఒక మనిషి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మా�
ఢిల్లీ గత వారం రోజులుగా చలి తీవ్రత బాగా పేరిగింది. ఇప్పటికే గత డిసెంబర్లో అత్యల్ప ఉష్ణోగ్రతల కారణంగా…119 ఏళ్ల అత్యల్ప ఉష్ణోగ్రత రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. చలి గుప్పెట్లో బతుకున్నఢిల్లీ వాసులు జనవరిలో అయితే అసలు రోడ్లపై తిరిగే పరిస్�
దొంగతనం చేయాలని వచ్చిన ఒక వ్యక్తికి తన వెంట తెచ్చుకున్న కత్తి అతన్ని పోలీసులకు పట్టింస్తుందని అస్సలు ఊహించి ఉండడు. దేశ రాజధానిలో ఈ వింత ఘటన చోటుచేసుకుంది. హెల్త్ సైన్స్ అండ్ మెనేజ్ మెంట్ లో డిగ్రీ పట్టా పొందిన గౌరవ్(28)అనే యువకుడు ఢిల్లీలోన
ఢిల్లీలో అదృశ్యమైన తెలుగు డాక్టర్ల మిస్సింగ్ మిస్టరీ వీడింది. వారి ఆచూకీ లభ్యమైంది. ఢిల్లీలో మిస్ అయిన డాక్టర్లు సిక్కింలో సురక్షితంగా ఉన్నారని పోలీసులు తెలిపారు. వారి ఆచూకీ కోసం యత్నించిన పోలీసులు టెక్నీలజీ సహాయంతో సిక్కింలో ఉన్�
ఢిల్లీలోని పీరాగర్హీలోని ఓ ఫ్యాక్టరీలో గురువారం (జనవరి 2) తెల్లవారుఝామున 4.23 గంటలకు తెల్లగరిలోని ఉదోగ్ నగర్ వద్ద అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన 35 ఫైర్ ఇంజన్లతో సహా ఘటనాస్థలానికి చేరుక�
ఆప్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే బోర్డు ఎగ్జామ్స్ లో విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకుంది కేజ్రీవాల్ సర్కార్. ఇందులో భాగంగా మొదటగా ఫర్ఫార్మింగ్ తక్కువగా ఉన్న 342 ప్రభుత్వ పాఠశాలలను గుర్తించింది. �
రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ కొత్త సంవత్సరంలో షాక్ ఇచ్చింది. స్వల్పంగా రైల్వే ఛార్జీలు పెంచింది.