Home » Delhi
ప్రధాని నరేంద్రమోదీకి హిందుస్తాన్ ఆవామ్ మోర్చా అధినేత జితన్ రాం మాంఝీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఏఐడీఎంకే చీఫ్ ఎడప్పాడి పళనిస్వామి స్వాగతం పలికారు
ఎన్నికల ఫలితాలను బట్టి ముఖ్యమంత్రి ఎవరనేది నిర్ణయిస్తామని అన్నారు.
ఎన్డీఏ మీటింగ్ కు ఎన్సీపీ చీలిక వర్గం నేతలు హాజరు కానున్నారు. అజిత్ పవార్ తో కలిసి ఎన్డీఏ భేటీకి హాజరుకానున్నట్లు ప్రపుల్ పటేల్ పేర్కొన్నారు.
యమునా నది వరదలకు తోడు డెంగీ జ్వరాలు దేశ రాజధాని నగరమైన ఢిల్లీని వణికిస్తున్నాయి. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో వరదనీరు నిలిచి ఉండటంతో దోమల బెడద పెచ్చుపెరిగింది. దీంతో ఇప్పటికే ఢిల్లీలో 163 మందికి డెంగీ జ్వరాలు సోకాయి....
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై కూడా ప్రస్తావించే అవకాశం ఉందని తెలిపారు.
వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు ఇంజన్ లో మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణీకులు తీవ్ర భయాందోళనలకు గురి అయ్యారు.
ప్రభావిత జిల్లాలైన ఈస్ట్, నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్-A, నార్త్, సెంట్రల్, సౌత్ ఈస్ట్లలోని ఎయిడెడ్, ప్రైవేట్ గుర్తింపు పొందిన పాఠశాలలను ఢిల్లీ ప్రభుత్వం సోమవారం, మంగళవారం మూసివేసింది.
ఇతరులను ఎప్పుడూ నిందించలేదు. ఎందుకంటే ప్రకృతి అలా చేయదని మనకు తెలుసు. దానికి కారణం భౌగోళిక పరిస్థితులు. వాటిని గుర్తించండి అని హిమంత బిశ్వా శర్మ ఆదివారం ట్వీట్ చేశారు.
ఇటు విపక్షాల్ని ఏకం చేసే పనిలో కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంటే.. అటు ఎన్డీయే పక్షాలను ఏకం చేసే పనిలో భారతీయ జనతా పార్టీ సమాయత్తం అవుతోంది. ఎన్డీయే పక్షాల సమావేశం దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం (జూలై 18)న జరగనుంది
భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా దేశంలోని విపక్షాలు ఏకమయ్యేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గత నెల 23వ తేదీన బిహార్ రాజధాని పాట్నాలో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలో విపక్షాల తొలి సమావేశం జరిగింది.