Home » Delhi
గ్లోబల్ సెన్సేషన్ గా నిలిచిన 'RRR'కి ఎం ఎం కీరవాణి అందించిన 'నాటు నాటు' సాంగ్ ఎంతటి పాపులారిటీని సంపాదించుకుందో మనందిరికి తెలిసిందే. ఇటీవలే ఈ పాటకి కొరియన్ ఎంబసీ చిందేయగా, తాజాగా..
ఆస్కార్ విన్నింగ్ తర్వాత చరణ్, ఉపాసన శుక్రవారం నాడు ఇండియాకు తిరిగివచ్చారు. అయితే ఢిల్లీలో నేషనల్ మీడియా ఇండియా టుడే నిర్వహించే దేశంలోనే అతిపెద్ద స్పీకర్ షిప్ సమ్మిట్ India Today Conclave ప్రోగ్రాంలో చరణ్...................
తాజాగా చరణ్ ఆ ప్రోగ్రాం అయిపోయాక కేంద్రమంత్రి అమిత్ షాను కలిశారు. మెగాస్టార్ చిరంజీవితో కలిసి చరణ్ అమిత షాని కలిశారు. ఇటీవల RRR మూవీ నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ అవార్డు రావడంతో అమిత షా..................
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఆస్కార్ వేడుకల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. ఆస్కార్ ముగియడంతో ఇప్పటికే ఎన్టీఆర్, రాజమౌళి, కీరవాణి ఇండియా చేరుకున్నారు. తాజాగా రామ్ చరణ్ కూడా ఇండియా చేరుకున్నాడు. అయితే చరణ్ హైదరాబాద్ లో ల్యాండ�
ఇప్పుడు రాజకీయ పార్టీలను టార్గెట్ చేసిన బీజేపీ రేపు ప్రజల్ని కూడా టార్గెట్ చేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించేవరకు పోరాటం కొ
కాళేశ్వరం ప్రాజెక్టుపై జేపీసీ వేయాలని, కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ షర్మిల మంగళవారం ఢిల్లీలో పార్లమెంట్ వరకు ర్యాలీ కార్యక్రమం చేపట్టారు. షర్మిలతోపాటు వైఎస్ఆర్టీపీ శ్రేణులు ఈ ర్యాలీలో పాల్గొన్నాయి. అయితే,
ఆనంద్ శరీరంపై జంతువులు భీకరంగా దాడి చేసిన గాయాలు ఉన్నాయి. అతడి శరీరం మొత్తం తూట్లు పొడిచినట్టుగా కొరికేశాయి. కుక్కలతో పాటు పందులు, మేకల దాడి కూడా జరిగి ఉంటుందని స్థానికులు పోలీసులతో అన్నారు. మృతదేహాన్ని సఫ్దార్గంజ్ ఆసుపత్రికి తరలించి పోస�
ఢిల్లీ వుమెన్స్ కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘హోలీ రోజున విదేశీ మహిళపై లైంగిక దాడి జరిగింది. ఇది చాలా దారుణం. వీడియో చూసి చాలా బాధపడ్డాను. ఈ వీడియో ఆధారంగా విచారణ చేసి నిందితులను శిక్షించాలని నేను ఢిల్లీ పోలీసులను
చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల కోసం తాను చేసిన దీక్షకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెబుతున్నానని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తన దీక్ష ముగిశాక మాట్లాడారు. మహిళా రిజర్వేషన్లను సమర్థిస్తూ పలువురు సంతకాలు చేశారని చెప్పారు. సంతకాలు చేసిన
లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి అతని సహచరులకు తక్కువ ధరలకు భూములు విక్రయించినందుకు బదులుగా రైల్వేలో ఉద్యోగాలు ఇచ్చినట్లు తీవ్ర ఆరోపణలు వచ్చాయి. నేరపూరిత కుట్ర, అవినీతి నిరోధక చట్టంలోని నిబంధనల కింద లాలూ యాదవ్, ఆయన భార్య రబ్రీ దేవితో పాటు మర�