Home » Delhi
పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేపట్టిన దీక్ష కొనసాగుతోంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద, భారత జాగృతి ఆధ్వర్యంలో కవిత చేపట్టిన ఈ దీక్షకు బీఆర్ఎస్ ఎంపీలు, తెలంగాణ మంత్రులు, ఎమ్మెల
బీఆర్ఎస్ మహిళా నేత, ఎమ్మెల్సీ కవిత భారత జాగృతి ఆధ్వర్యంలో చేపడుతున్న మహిళా రిజర్వేషన్ పై ఆందోళన, ఆమెను లక్ష్యంగా చేసుకుని ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై బీజేపీ చేస్తున్న ధర్నాతో ఢిల్లీలోని జంతర్ మంతర్ లో పొలిటికల్ జాతర కనిపిస్తోంది. ఉదయం నుంచి కవ
21 ఏళ్ల తాప్సీ ఉపాధ్యాయ్.. బీటెక్ పానీపూరి వాలీగా పేరొందారు. రాయల్ ఎన్ ఫీల్డ్ బండికి ఏర్పాటు చేసుకున్న చిన్న బండిపై తాప్పీ పానీపూరీలను అమ్ముతున్నారు. బీటెక్ పూర్తి చేసిన తర్వాత ఉద్యోగం కంటే పానీపూరీ వ్యాపారం చేయటమే ఇష్టంగా చేసుకున్నారామె. ఢ�
ఇప్పుడు రద్దు చేసిన వివాదాస్పద ఎక్సైజ్ పాలసీని 2021 లో మహమ్మారి మధ్యలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ కేబినెట్ ఆమోదించింది. ఈ విధానంలో అవినీతి జరిగిందంటూ సీబీఐ కేసు నమోదు చేయడంతో ఆప్ ప్రభుత్వం దాన్ని ఉపసంహరించుకుంది. దర్యాప్తు �
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురైంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రేపటి ధర్నా కార్యక్రమ వేదికను మార్చుకోవాలని ఆమెకు ఢిల్లీ పొలీసులు సూచించారు. దీంతో కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ ధర్నా కోసం భారత్ జాగృతి ముందుగానే అనుమతి తీసుకుందని �
దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం ఒక భయానక ఘటన చోటు చేసుకుంది. నగరంలోని బంజారపుర ప్రాంతంలో విజయ పార్క్ సమీపంలో ఉన్న ఒక భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. స్థానికులు ఇచ్చిన సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, రెస్క్యూ బృందాలు వెంటనే ఘటనా స్థలానికి వెళ్ల�
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్, బంజారాహిల్స్ లోని తన ఇంటి నుంచి శంషాబాద్ విమానాశ్రయం చేరుకుని, అక్కడి నుంచి ఢిల్లీకి బయలుదేరారు. అంతకు ముందు ఆమె సీఎం కేసీఆర్ తో మాట్లాడారు. "నీ కార్యక్రమం నువ్వు కొనసాగించు. ఆందోళన పడాల్సిన అవసరం లేదు. బీజే
విపక్షాలను వేధించాలనే ఉద్దేశంతోనే ఆయా నేతలకు ఈడీ నుంచి నోటీసులు అందుతున్నాయని సంజయ్ సింగ్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై బీజేపీ ఇష్టం వచ్చిన రీతిలో ప్రవర్తిస్తోందని అన్నారు. ఈడీ-సీబీఐకు బడ్జెట్ పెంచాలని ఆయన ఎద్దేవా �
ఖాళీగా ఉన్న ప్రదేశం చూసి ఆనంద్ శర్మ కిందకు దూకాడు. తీవ్రంగా గాయాలపాలైన అతడిని ఎన్ఎన్జేపీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు తెలిపారు. మరణించిన వ్యక్తి ఉత్తమ్ నగర్ నివాసి అని పోలీసులు తెలిపారు. ఉద్యోగాల పేరుతో అమా�
రద్దు చేసిన మద్యం ఎక్సైజ్ పాలసీలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సిసోడియాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అరెస్టు చేసింది. ఫిబ్రవరి 28న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి పదవికి సిసోడియా రాజీనామా చేశారు. ఇక 2022 ఏప్రిల్లోనే జైన్ అరెస్టై జైలుకు వెళ్లారు