Home » Delhi
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యవహార శైలిపై పలువురు పార్టీ నేతలు అసంతృప్తితో ఉన్నారు. ఇటీవలే కన్నా లక్ష్మీ నారాయణ బీజేపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మరికొందరు నేతలు కూడా అసంతృప్తి గళం వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనేక మంది ఏప�
ఢిల్లీ, చెన్నైలో ఇవాళ భూప్రకంపనలు సంభవించాయి. చెన్నైలోని అన్నా మౌంట్ రోడ్, ఈరోడ్, అన్నశాలై ప్రాంతాల్లో భూప్రకంపనలు రావడంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. మరి కొన్ని ప్రాంతాల్లోనూ స్వల్పంగా భూప్రకంపనలు వచ్చినట్లు తెలుస్తోంది. మధ�
ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. 150 ఓట్లతో ఢిల్లీ మేయర్ గా ఆప్ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్ గెలుపొందారు. రెండు గంటలపాటు ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది. ఓటింగ్ లో 10 మంది నామినేటెడ్ ఎంపీలు, 14 మంది నామినేటెడ్ ఎమ్మెల్యేలు, 241 మంది కౌ
ఫీడ్ బ్యాక్ యూనిట్ (ఎఫ్బీయూ)కు సంబంధించి స్నూపింగ్ కేసులో సిసోడియాను విచారించేందుకు కేంద్ర హోం శాఖ అనుమతించింది. ఈ మేరకు సీబీఐకి కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వానికి చెందిన ఎఫ్బీయూ ముసుగులో సిసోడియా రాజకీయ గూఢచర్యానికి పాల్పడ్డా�
ఢిల్లీలో నిక్కీ యాదవ్ అనే యువతిని గొంతునులిమి చంపి, ఆమె మృతదేహాన్ని ఫ్రిడ్జిలో దాచిన ఆమె ప్రియుడు సాహిల్ గెహ్లాట్ కేసులో విచారణ జరుపుతున్న పోలీసులకు అనేక కొత్త విషయాలు తెలుస్తున్నాయి. సాహిల్ గెహ్లాట్ తండ్రి కూడా 25 ఏళ్ల క్రితం ఓ హత్య కేసులో �
ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నివాసంపై దుండగులు దాడికి పాల్పడ్డారు. ఢిల్లీ అశోక్ రోడ్డులోని ఆయన అధికారిక నివాసంపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేశారు.
బాలిక కాస్త వింతగా ప్రవర్తిస్తుండటంతో, బాలికకు దెయ్యం పట్టిందేమోనని బాలిక తల్లి భావించింది. దీంతో బాలికను ఆమె తల్లి ఒక భూతవైద్యుడి దగ్గరకు తీసుకెళ్లింది. అతడు భూతవైద్యం పేరుతో మాయమాటలు చెప్పి బాలికపై అనేకసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు
ఢిల్లీ తెలంగాణ భవన్ లో కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు జరిపిన కెఏ పాల్ కేసీఆర్ కి ఈ సందర్భంగా పాల్ కేక్ కట్ చేసి 70వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేసీఆర్ బాగుండాలని కోరుతూ ప్రార్థనలు చేశారు. పుట్టిన రోజు సందర్భంగా కేసీఆర్ రాజకీయాల నుంచి
బీబీసీ అనుబంధ సంస్థల అంతర్జాతీయ పన్నులు, బదిలీ ధరలతో ముడిపడి ఉన్న సమస్యలను సర్వే పరిశోధించిందని సమాచారం. కొంతమంది ప్రతీకార చర్యలు అని విమర్శిస్తున్నారు. అయితే ప్రభుత్వ అధికారులు, సలహాదారులు ప్రకారం ఇది బదిలీ ధర నిబంధనలకు సంబంధించినదని, లా�
ఫిబ్రవరి 9న గెహ్లాట్ నిశ్చితార్థం జరిగింది. నిశ్చితార్థ వేడుకలో గెహ్లాట్ తన మిత్రులతో కలిసి ఆడి పాడుతూ హాయిగా గడిపాడు. అనంతరం నిక్కీ యాదవ్ తో గెహ్లాట్ కు గొడవ జరిగింది. ఆమెను గొంతునులిమి చంపి, ఆమె మృతదేహాన్ని ఫ్రిడ్జిలో పెట్టాడు. ఆ తదుపరి రోజ