Home » Delhi
ఢిల్లీకి సంబంధించిన అనేక అంశాల్లో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఇప్పటికీ ఈ వివాదం కొనసాగుతోంది. ఢిల్లీకి చెందిన ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులను ఫిన్లాండ్ పంపించే అంశంపై
అనారోగ్యంతో బాధపడే తమ కూతుర్ని హాస్పిటల్ కు తీసుకొస్తే ఆపరేషన్ పేరుతో డాక్టర్లు తమ బిడ్డ అవయవాలు దొంగిలించి శరీరంలో ప్లాస్టిక్ కవర్లు పెట్టి కుట్టేసి మృతదేహాన్ని తమకు అప్పగించారని కన్నీరు మున్నీరుగా ఏడుస్తు బాధితులు పోలీసులకు ఫిర్యాదు �
ఏపీ సీఎం జగన్ ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయల్దేరారు. రేపటి గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్యమంత్రి హాజరుకానున్నారు.
మైనర్ అమ్మాయిల వెంటపడుతూ వారి ఫొటోలు తీస్తూ వేధిస్తున్నాడు ఓ 17 ఏళ్ల బాలుడు. ప్రైవేటు ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. దీంతో 14 ఏళ్ల ఓ అమ్మాయి తాను ఎదుర్కొంటోన్న వేధింపుల గురించి తన తండ్రికి చెప్పిం�
గో ఫస్ట్ ఎయిర్వేస్ సంస్థకు చెందిన జీ8 116 అనే విమానం ప్రయాణికుల్ని వదిలేసి వెళ్లిపోయిన ఘటన ఈ నెల 9న ఉదయం జరిగింది. గో ఫస్ట్ ఎయిర్వేస్ విమానం ఉదయం 06.40 గంటలకు బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్లాల్సి ఉంది.
ఇప్పటిదాకా మనం ఎన్నో రిపబ్లిక్ డే పరేడ్స్ చూశాం. కానీ.. ఈ రిపబ్లిక్ పరేడ్ చాలా చాలా స్పెషల్. 74వ గణతంత్ర వేడుకల్లో.. సైనిక విన్యాసాలతో పాటు ఆయుధ ప్రదర్శన అందరి దృష్టిని ఆకర్షించింది. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా.. దేశీయంగా తయారైన ఆయుధాలు భారత ప�
ఓ బాలుడి(14)ని రూ.18,000 కోసం ఐదుగురు యువకులు దారుణంగా చంపేసి మురుగు కాలువలో పడేశారు. ఈ దారుణ ఘటన ఢిల్లీలోని షాబాద్ డెయిరీ ప్రాంతంలో చోటుచేసుకుంది. మృతుడిని మంజీత్ గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అతడి మృతదేహాన్ని గుర్తించిన వెంటనే ఇటీవల నమోద
కనీవినీ ఎరుగని స్థాయిలో భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. 6,000 మంది పోలీసులు, వివిధ దళాలకు చెందిన భద్రతా సిబ్బంది విధులు నిర్వహిస్తారు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. క్యూఆర్ కోడ్ ఆధారంగానే ఈ వేడుకల్లో పాల్గొనే అనుమ
రైతులపైకి ఎస్యూవీ వాహనం దూసుకెళ్లడంతో నలుగురు రైతులు మరణించిన ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న ఆశిష్ మిశ్రాకు బెయిల్ లభించింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేకే మహేశ్వరి ఆధ్వర్యంలోని బెంచ్ ఈ ఆదేశాలు జారీ చేసింది. ఆశిష్ మిశ్రా ప్రస్తుత కేంద్
ఢిల్లీలో భూ ప్రకంపనలు సంభవించాయి. ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో భూమి కంపించింది. 30 సెకన్ల పాటు బలమైన ప్రకంపనలు రావటంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.