Home » Delhi
వాషింగ్ మెషిన్లో పడిపోయాడు ఏడాదిన్న పిల్లాడు. పావుగంటసేపు సబ్బునీటిలో బట్టలతో మిషన్ లో తిరిగాడు. పావుగంట తరువాత ప్రాణాలతో బయటపడ్డాడు.
ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలో ‘ఆది మహోత్సవ్’ (Aadi Mahotsav)ప్రారంభించారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు బిర్సా ముండా చిత్రపటానికి నివాళులర్పించారు. ఈకార్యక్రమంలో కేంద్ర గిరిజనశాఖా మంత్రి అర్జున్ ముండా పాల్గొన్నారు. అనంతరం మోడీ మేజర్ ధ్యాన్ చంద్ స
నైరుతి ఢిల్లీ నజాఫ్గఢ్లో ఓ ధాబాలోని ఫ్రీజర్ లో ఓ యువతి మృతదేహం కనపడిన ఘటనపై పోలీసుల విచారణలో కీలక విషయాలు తెలిశాయి. నిందితుడు సాహిల్ గెహ్లాట్ (25) వద్దకు బాధితురాలు నిక్కీ యాదవ్ (23) వెళ్తున్న సమయంలో ఆమె దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో నిక్�
Delhi: నేరాల రాజధానిగా మారిన దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. కొద్ది రోజుల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ లాంటి మరో దారుణ ఘటనే ఇది. నజాఫ్గఢ్లోని మిత్రాన్ గ్రామం శివార్లలో ఉన్న తన ధాబాలో తనతో సహజీవనం చేస�
ధాబా యజమాని, బాధిత యువతి సన్నిహితంగా ఉండేవారని, ఆమె హత్య కేసులో గహ్లోత్ ను అనుమానితుడిగా అరెస్టు చేశామని పోలీసులు అన్నారు. ఆ యువతితో సన్నిహిత సంబంధాన్ని కొనసాగిస్తూనే మరో అమ్మాయితో గహ్లోత్ పెళ్లి కుదుర్చుకున్నాడని చెప్పారు.
కోచ్ తనపై అత్యాచారానికి పాల్పడ్డట్లు ఒక కబడ్డీ క్రీడాకారిణి తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. బాధితురాలు గతంలో జాతీయ మహిళా కబడ్డీ జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. అత్యాచార ఘటనపై ద్వారకలోని బాబా హరిదాస�
నెల రోజుల వ్యవధిలో ఢిల్లీ మున్సిపల్ ఎన్నిక వాయిదా పడటం ఇది మూడోసారి. నామినేటెడ్ సభ్యుల విషయంలో ఆప్, బీజేపీ మధ్య తలెత్తిన వివాదం కారణంగా మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదాపడుతూ వస్తోంది. ఉదయం 11.30 గంటలకు డిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం ప్
తెలంగాణ గవర్నర్ తమిళిసై ఇవాళ ఢిల్లీకి వెళ్లారు. తెలంగాణలో నెలకొన్న పరిస్థితులను ఆమె కేంద్ర పెద్దలకు వివరించే అవకాశం ఉంది.
ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మూడేళ్ల చిన్నారిపై కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ముంబైలో రూ.9 లక్షలకు పైగా విలువైన నకిలీ నాణేలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. బస్తాల్లో నకిలీ రూ.1, రూ.5, రూ.10 నాణేలు లభ్యమయ్యాయి. నకిలీ నాణేలపై సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ముంబైకి వెళ్లి సో�