Home » Delhi
మార్చి 3న ఉదయం 8.30 గంటలకు కొంతమంది ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు శాస్త్రి పార్క్లోని ప్రభుత్వ పాఠశాల గేటు పైన బ్యానర్ ఏర్పాటు చేశారు. మొదట, వారు స్కూల్ నుంచి ఒక డెస్క్ తీసి బయటికి తీసుకొచ్చి దాని మీద ఎక్కి గేటుపై 'ఐ లవ్ మనీష్ సిసోడియా' అని పోస్ట�
బడ్జెట్ సమావేశాల దృష్ట్యా తనకు కొంత కాలం విచారణల నుంచి ఉపశమనం కావాలని గతంలో సీబీఐని మనీశ్ సిసోడియా కోరారు. దీనికి సీబీఐ సైతం అంగీకరించింది. అయితే దీనికి ఒప్పుకున్న వారం రోజులకే ఉన్నట్లుండి సిసోడియాను అరెస్ట్ చేసింది. కాగా, ఇప్పటికే మనీలాండ�
బ్రాండ్ మరిన్ని బ్రిక్ అండ్ మోర్టార్ టచ్పాయింట్లను ప్రారంభించడం ద్వారా సమగ్రమైన అనుభవాలను వినియోగదారులకు అందించడం లక్ష్యంగా చేసుకుంది. అసుస్ 2021లో తమ అసుస్ ఈ–షాప్ ప్రారంభించింది. నేడు దేశవ్యాప్తంగా 200 ఎక్స్క్లూజివ్ ఔట్లెట్లు ఉ�
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సుల్తాన్ పూర్ లోని మురికివాడలో మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో ఇళ్లన్నీ తగలబడ్డాయి.
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత,భారత జాగృతి అధ్యక్షురాలు ఢిల్లీలో దీక్ష చేపట్టనున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద శుక�
ఓ మూడంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. అనంతరం కొద్దిసేపటికే అందరూ చూస్తుండగానే అది కుప్పకూలిపోయింది. ఢిల్లీలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఓ కెమెరాకు చిక్కాయి.
చైనా విదేశాంగ మంత్రి కిన్ గాంగ్ మాత్రం ఈ సమావేశానికి హాజరు కానున్నట్లు తెలుస్తోంది. మార్చి 1న సమావేశాలు ప్రారంభం అవుతాయి. అయితే కిన్ గాంగ్ మార్చి 2న హాజరు కానున్నట్లు చైనా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గాంగ్ హాజరు గురించి చైనాకు చెందిన ఒక అధ
ల్లీకి చెందిన 32 ఏళ్ల ఒక వ్యక్తి ఇంటీరియర్ డిజైనర్గా పని చేస్తున్నాడు. అతడు ఇన్స్టాగ్రామ్లో కొన్ని ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేశాడు. అన్నీ... అమ్మాయిల పేర్లతోనే. దీంతో తన ఫాలోవర్లను తాను అమ్మాయి అని నమ్మించేవాడు. అలా యువకులతో పరిచయం పెంచుకు�
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్ కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆ పార్టీ కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మనీష్ సిసోడియా అరెస్ట్ కు నిరసనగా ఆప్ బ్లాక్ డే కి పిలుపిచ్చింది.
MCD House: ఢిల్లీ మున్సిపల్ కార్యాలయంలో ఆమ్ ఆద్మీ పార్టీ, భారతీయ జనతా పార్టీ మధ్య కొనసాగుతున్న హైడ్రామా వేరే లెవల్కు వెళ్లింది. తాజాగా ఆరుగురు స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకునే ప్రక్రియ తీవ్ర ఘర్షణకు దారి తీసింది. బుధవారం ఇరు పార్టీల కార్యకర్�