Home » Delhi
దేశంలో నిత్యావసర వస్తవుల ధరలు రానురాను పెరిగిపోతూ ప్రజలకు పెనుభారంగా మారుతున్నాయి. యుక్రెయిన్-రష్యా యుధ్ధం తర్వాత మరికొన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయనే వార్తలు
తెలంగాణాలో టీఆర్ఎస్-బీజేపీ ఉప్పు నిప్పులా మండిపోతుంటే ఢిల్లీలో మాత్రం సీఎం కేసీఆర్ ను బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి కలిసారు. వీరిద్దరి సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ప్రియురాలి పై అనుమానంతో ఓక యువుకుడు ఆమెను హత్య చేసిన ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. యూపీలోని ఘజియాబాద్ కుచెందిన శివమ్ చౌహాన్(28) ఢిల్లీ, కిషన్ ఘఢ్ లోని వసంత్ కుంజ్ కు చెందిన యువతితో
భారతీయుల్ని తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం మరికొన్ని విమానాలు సిద్ధంగా ఉంచింది. ఉక్రెయిన్ లో చిక్కుకున్న విద్యార్థులు, పౌరులను ఎయిర్ ఇండియా విమానాల్లో భారత్ కు తరలిస్తున్నారు.
వీరంతా నిన్న రాత్రి యుక్రెయిన్ నుంచి ముంబై చేరుకోగా కొద్దిసేపటి క్రితం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చారు. 20 మంది విద్యార్థులను వారి స్వస్థలాలకు పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
పశ్చిమ ఉక్రెయిన్ నుంచి 28 మంది తెలుగు విద్యార్థులు ఢిల్లీ చేరుకుంది. తెలుగువారిలో 11 ఏపీ, 17 మంది తెలంగాణ విద్యార్థులు ఢిల్లీ చేరుకున్నారు.
ప్రస్తుతం యుక్రెయిన్లో 300 మంది తెలంగాణ విద్యార్థులు చిక్కుకుపోయారు. ఈ విద్యార్థుల వివరాలు తెలంగాణ ప్రభుత్వం సేకరిస్తోంది. ఈ వివరాలను తెలంగాణ ప్రభుత్వం విదేశాంగ శాఖకు పంపనుంది.
తెలంగాణ బీజేపీలో అసమ్మతి సెగ అంతకంతకు పెరుగుతోంది. అధ్యక్షుడు బండి సంజయ్ దూకుడుపై నిరసన గళం విప్పుతున్నా అసంతృప్తి నేతలు..దీంతో వీరి పంచాయితీ ఢిల్లీకి చేరింది.
ఇప్పటికే తెలంగాణలో బండి సంజయ్ కి వ్యతిరేకంగా అసమ్మతి బీజేపీ నేతలు సమావేశాలు నిర్వహించారు. ఇప్పటికే నేతలెవరూ రహస్య సమావేశాలు నిర్వహించొద్దని పార్టీ అధిష్ఠానం ఆదేశించింది.
బంధువులు ఇంటికి వెళ్లిన భార్య ఇంటికి తిరిగి వచ్చేలోపు ఆమె ఇంట్లో ఒక యువతి అర్ధ నగ్నంగా హత్యగావించబడిన ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. ఈ హత్యకు ఆ ఇంటి యజమానే కారణం అని పోలీసులు భావిస్