Home » Delhi
సైబర్క్రైమ్ కేసులో అరెస్టైన నిందితుడు పోలీసులు నుంచి తప్పించుకోబోయి ఆస్పత్రి పాలైన ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది.
దేశ రాజధాని ఢిల్లీలోని ఓల్డ్ సీమపురి ప్రాంతంలో అనుమానాస్పద బ్యాగ్ లభ్యమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బ్యాగ్ని పరిశీలిస్తున్నారు.
జిట్టా బాలకృష్ణా రెడ్డి సారధ్యంలోని యువ తెలంగాణ పార్టీ బీజేపీలో విలీనం అయ్యింది.
రవిదాస్ జయంతి వేడుకల్లో సంగీత వాయిద్యంతో..ప్రధాని మోదీ సందడి చేశారు. కీర్తనలు ఆలపించారు.
ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU)కి తొలిసారి ఓ మహిళ వైస్ చాన్సలర్ గా నియమితులయ్యారు. జేఎన్ యూ కొత్త వైఎస్ చాన్సలర్ గా ప్రొఫెసర్ శాంతిశ్రీ ధూళిపూడి నియమితులయ్యారు.
మహేష్ బ్యాంక్ కేసులో నిందితులకు సహకరించిన నైజీరియన్ ఆచూకీని సిటీసైబర్ క్రైమ్ పోలీసులు ఢిల్లీలో ఉన్నట్లు కనిపెట్టారు. సోమవారం అతడ్ని పట్టుకోటానికి ప్రయత్నించగా
కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఢిల్లీతో సహా పలు రాష్ట్రాల్లో నేటి నుంచి పాఠశాలలు, కళాశాలలు తెరుచుకోనున్నాయి.
ఢిల్లీలో 1,410 కొత్త కరోనావైరస్ కొత్త కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో కారణంగా 14 మంది మరణించారు.
స్మార్ట్ ఫోన్ లో మునిగిపోయి ముందుందేంటో కూడా చూసుకోవడం మరిచిపోయాడు. ప్లాట్ ఫాం దాటి వేగంగా మెట్రో రైళ్లు నడిచే ట్రాక్ మీద పడిపోయాడు. శనివారం న్యూఢిల్లీలోని శాదర మెట్రో స్టేషన్లో..
తన ఉద్యోగిని చంపి బ్యాగులో ఉంచి మెట్రో స్టేషన్ వద్ద పారేసిన వ్యాపారిని పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలోని సరోజినీ నగర్ లో వస్త్ర వ్యాపారి వద్ద పనిచేస్తున్న 22ఏళ్ల ఉద్యోగి..