Home » Delhi
కరోనా మూడో వేవ్కి సంకేతం వచ్చేసిందా? అసలు స్టార్ట్ అయిందనే అనుమానాలు కూడా ఉన్నాయి.
బంగారం ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. గత వారం రోజుల వ్యవధిలో ఒకరోజు స్థిరంగా ఉన్న బంగారం ధరలు మరో మూడు రోజులు పెరిగాయి.
ఉంగాండా నుంచి వచ్చిన ఒక మహిళ కదిలికలను గుర్తించిన అధికారులు అమెను అరెస్టు చేశారు. ఆమెను ఢిల్లీ ఆర్ఎల్ ఎమ్ ఆస్పత్రికి తీసుకెళ్లి, టెస్టులు చేయగా కడుపులో 91 పిల్స్ ను గుర్తించారు.
కరోనా సమయంలో వైద్యులు తమ ప్రాణాలను పణంగా పెట్టి సేవలందించారని పేర్కొన్నారు. వైద్యులపై పోలీసుల దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండించారు. డాక్టర్ల డిమాండ్లను ప్రధాని మోదీ అంగీకరించాలన్నారు.
మంగళవారం బంగారం ధర స్వల్పంగా పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి
దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 415పైగా ఒమిక్రాన్ కేసులు నమోదు కావడంతో కేంద్రప్రభుత్వం అలెర్ట్ అయింది.
భారతీయులు బంగారానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న వేడుక జరిగినా బంగారం కొంటుంటారు.
ఒమిక్రాన్ బారిన పడ్డ వారికి ఏం మందులు ఇస్తారు? వారికి ఎలాంటి ట్రీట్ మెంట్ ఇస్తున్నారు? ఇలాంటి ప్రశ్నలు అందరిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
బర్త్డే పార్టీకి వెళ్లి తిరిగివస్తున్న వారిపై దొంగలు దాడిచేశారు. వారివద్ద ఉన్న వస్తువులు ఇవ్వాలంటూ విచక్షణ రహితంగా కొట్టారు. రాళ్ళూ, బండలు, కత్తులతో దాడికి తెగబడ్డారు.
ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క్రిస్మస్,నూతన సంవత్సర వేడుకలపై నిషేధం విధించింది. సాంస్కృతిక కార్యక్రమాలకు, భారీ జన సమూహాలకు అనుమతి