Home » Delhi
ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.14.14 కోట్ల విలువైన హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు.
ఢిల్లీలో తెలంగాణ నేతల మకాం
దగ్గు మందు తాగిన ముగ్గురు చిన్నారులు అస్వస్థతకు గురై దుర్మరణం చెందారు. డ్రగ్ రియాక్షన్ దీనికి కారణమని తెలుసుకున్న అధికారులు మొహల్లా క్లినిక్ లోని డాక్టర్లను విధుల నుంచి తప్పించారు.
భారత్లో ఒమిక్రాన్ పంజా విసురుతోంది. దేశంలో రోజురోజుకీ ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్నాయి. సౌతాఫ్రికా నుంచి వచ్చిన ఈ ఒమిక్రాన్ వేరియంట్ దేశంలో చాపకింద నీరులా వ్యాపిస్తోంది.
హోమ్ ఐసోలేషన్ కార్యక్రమాన్ని బలోపేతం చేసేందుకు డిసెంబర్ 23న సమీక్ష సమావేశం ఏర్పాటు చేశామన్నారు. ఢిల్లీలో 99శాతం మంది ప్రజలు మొదటి డోస్ కరోనా వ్యాక్సిన్ను తీసుకున్నారని తెలిపారు.
దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమేపి పెరుగుతోంది. సోమవారం ఉదయానికి మొత్తం 173 కేసులు నమోదయ్యాయి.
పనామా పేపర్స్ కేసులో బచ్ఛన్ ఫ్యామిలీకి కష్టాలు పెరుగుతున్నట్లు కనిపిస్తుంది. సోమవారం బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ ఢిల్లీలోని లోక్నాయక్ భవన్ లో ఈడీ ఆఫీసు ముందు హాజరుకావాల్సి ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖంపడుతున్నాయి. గత నాలుగు రోజులుగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు ఉత్తర భారతదేశంలోనూ ఉష్ణో గ్రతలు తగ్గటంతో ప్రజలు చలికి వణికిపోతు
తెలంగాణ బీజేపీ నాయకులకు ఢిల్లీకి బయల్దేరారు. పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు ప్రత్యేక పిలుపు రావడంతో ఢిల్లీకి పయనమవనున్నారు. సోమవారం నాటికి ఢిల్లీలో ఉండాలని ఫోన్ వచ్చింది.
ఢిల్లీలోని రోహిణి కోర్టులో ఈ నెల 9న జరిగిన బాంబు పేలుడు ఘటన సంచలనం రేపింది. ఈ కేసుని సీరియస్ గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో నివ్వెరపోయే విషయాలు తెలిశాయి.