Home » Delta Plus
మహారాష్ట్రలో కరోనా డెల్టా ప్లస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. అక్కడ డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతుండటం కలవరపెడుతోంది.
మహారాష్ట్రలో ఆగస్టు8 వరకు మొత్తం 45 కోవిడ్ డెల్టా ప్లస్ కేసులు నమోదైనట్లు ఇవాళ ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా వైరస్ మళ్లీ విస్తరిస్తోంది. ఈ క్రమంలోనే డెల్టా వేరియంట్ కరోనావైరస్ అత్యంత ప్రమాదకరమైన వేరియంట్గా ఉద్భవించింది.
ఉత్తరప్రదేశ్ లో కొత్తరకం కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. మూడు కరోనా పాజిటివ్ కేసుల్లో కొత్త వేరియంట్ ను గుర్తించారు. దీన్ని కప్పా వేరియంట్ అని పిలుస్తున్నారు.
మహారాష్ట్రకు వెళుతున్నారా ? అయితే జాగ్రత్త అంటున్నారు వైద్య నిపుణులు. ఎందుకంటే..అక్కడ డెల్టా కేసులు వెలుగుచూడడమే. మహారాష్ట్రలో సెకండ్ వేవ్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా నమోదైంది. తాజాగా డెల్టా ప్లస్ కేసులు బయటపడ్డాయి. ఇప్పుడు ఇదే భయ
తిరుపతిలో తోలి డెల్టాప్లస్ వేరియంట్ కేసు వెలుగుచూసింది. బాధితుడు మరో 16 మందితో కాంటాక్ట్ అయినట్లు గుర్తించారు వైద్యులు. దీంతో వారందరి శాంపిల్స్ ను సేకరించి టెస్టులకు పంపారు.
భారతదేశంలో తయారైన కోవాక్సిన్ మరియు కోవిషీల్డ్ రెండూ కూడా కరోనా వైరస్ చింతిస్తున్న డెల్టా వేరియంట్కు వ్యతిరేకంగా ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం చెప్పిన వివరాల ప్రకారం, ఈ రెండు టీకాలు కరోనా అన్ని రకాలపై వ
భారతదేశంలో చురుకైన కరోనా కేసుల సంఖ్య 6 లక్షల కంటే తగ్గాయి. అమెరికా మరియు బ్రెజిల్ తరువాత, భారతదేశంలో అత్యధిక సంఖ్యలో క్రియాశీల కేసులు నమోదవగా.. భారతదేశం కంటే ఎక్కువ కరోనా కేసులు బ్రెజిల్లో నమోదవుతూ ఉన్నాయి.
దేశంలో కరోనా రెండో దశ ఉద్ధృతి తగ్గుముఖం పడుతోంది. గతంలో కాక..కేసుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. అయితే..డెల్టా ప్లస్ వేరియంట్ కేసులతో ప్రజలు కలవరపాటుకు గురవుతున్నారు. ఈ రకానికి చెందిన వైరస్ పలు రాష్ట్రాలకు పాకింది. దాదాపు 40కి పైగా �
కరోనా సెకండ్ వేవ్ లో ఇండియా ఎంతగా ప్రభావితమైందో అందరికీ తెలిసిందే. వూహన్ కరోనా నుండి మ్యుటేట్ అయిన డెల్టా వేరియంట్ మరింత ప్రజల ప్రాణాలను బలితీసుకుంది. ఈ వేరియంట్ కారణంగానే తొలి దశను మించి రెండో దశలో మరింత దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. అయిత