-
Home » Demanded
Demanded
Pawan Kalyan : వైసీపీ నేతలూ.. తెలంగాణ ప్రజల గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోండి : పవన్ కల్యాణ్
April 17, 2023 / 11:16 AM ISTతెలంగాణ ప్రజలకు ఏపీ మంత్రులు క్షమాపణ చెప్పాలి అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతినేలా మాట్లాడితే సహించేది లేదని..వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని…
Bandi Sanjay : బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలి : బండి సంజయ్
March 10, 2023 / 02:25 PM ISTబీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఎందుకు అమలు చేయలేకపోతున్నారని ప్రశ్నించారు.…
BJP Chief Bandi Sanjay : ఇబ్రహీంపట్నం ఘటనలో తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావును తొలగించాలి : బండి సంజయ్
September 6, 2022 / 06:37 PM ISTఇబ్రహీంపట్నం కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించిన ఘటనలో తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావును తొలగించాలని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ డిమాండ్ చేశారు. హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు అవినీతిలో కూరుకుపోయారని విమర్శించారు.
Saroornagar Honour Killing : నా భర్తను చంపిన వాళ్లను కఠినంగా శిక్షించాలి : నాగరాజు భార్య ఆశ్రిన్
May 8, 2022 / 07:45 PM ISTనాగరాజుతో పెళ్లి తన సోదరులకు ఇష్టం లేదని.. అందుకే నాగరాజును దారుణంగా హత్య చేశారన్నారు. తాను ఎప్పటికీ పుట్టినింటికి వెళ్లబోనని ఆశ్రిన్ అంటోంది.
Ruia Ambulance Mafia : రుయాలో అంబులెన్స్ మాఫియా ఆగడాలు.. 90కి.మీ బైక్పైనే కొడుకు మృతదేహాన్ని తీసుకెళ్లిన తండ్రి
April 26, 2022 / 11:02 AM ISTజయశివ అనే బాలుడు కిడ్ని, ఇతర అనారోగ్య సమస్యలతో నిన్న రాత్రి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. రుయా ఆస్పత్రిలో ఉన్న అంబులెన్స్ మాఫియా కేవలం 75 కిలో మీటర్ల అంబులెన్స్ ప్రయాణానికి…
CM Jagan మరో సహాయం, COVID-19 తో మరణిస్తే..అంత్యక్రియల కోసం రూ. 15 వేలు
July 15, 2020 / 10:45 AM ISTకరోనా రాకాసితో ప్రజలు ఇబ్బంది పడకుండా చూడడంతో పాటు..వైరస్ కట్టడికి ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకొంటోంది. ప్రజలకు నిత్యావసర సరుకులు అందించడం, పేదలకు పలు విడతలుగా బియ్యంతో పాటు కందిపప్పు, శనగలు ఉచితంగా పంపిణీ…
EXCLUSIVE:రాజధానులపై మైసూరా మాట : రాజధాని కర్నూలులో పెట్టండి, లేదంటే..సీమను ప్రత్యేక రాష్ట్రం చేయండి
December 25, 2019 / 08:25 AM ISTమూడు రాజధానుల అంశంపై ఏపీ అట్టుడికిపోతోంది. దీనిపై పలువురు నేతలు పలు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో గత కొంతకాలంలో కనుమరుగైపోయిన సీనియార్ రాజకీయ నాయకుడు,మాజీ ఎంపీ, మంత్రి మైసూరారెడ్డి 10టీవీకి ఇచ్చిన ప్రత్యేక…