Home » Democracies conspiracies target
హైదరాబాద్ ఉగ్రవాదుల కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. హిజబ్ ఉట్ తెహ్రిర్ సంస్థతో సంబంధాలున్నట్లుగా ఏటీఎస్ గుర్తించింది. ప్రజాస్వామ్యదేశాలే టార్గెట్ గా ఉగ్రదాడులకు పాల్పడేలా కుట్రలు జరుగుతున్నాయని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.