Demolition Case

  • బాబ్రీ కేసు విచారణ…అద్వానీని కలిసిన అమిత్ షా

    July 22, 2020 / 09:33 PM IST

    కేంద్ర హోంమంత్రి అమిత్ షా…బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీతో సమావేశమయ్యారు. న్యూఢిల్లీలోని అద్వానీ నివాసానికి బీజేపీ నేత భూపేందర్ యాదవ్‌తో కలిసి వెళ్లిన ఆయన 30 నిమిషాలపాటు చర్చలు జరిపారు. ఆగస్ట్ 5న…

  • కల్యాణ్ సింగ్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

    September 10, 2019 / 08:47 AM IST

    ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్‌సింగ్‌ చుట్టూ మళ్లీ బాబ్రీ మసీదు విధ్వంసం కేసు ఉచ్చు బిగుస్తోంది. ఆయనపై విచారణకు అనుమతివ్వాలని కోరుతూ ప్రత్యేక కోర్టును సీబీఐ కోరింది. ఐదేళ్లుగా ఆయన గవర్నర్‌గా రాజ్యాంగ పదవిలో…

10TV Telugu News
google preferred