టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేటి నుంచి మూడో రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అయితే చంద్రబాబు పర్యటనలో రోడ్ షో, సభలకు పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. చంద్రబాబు పర్సనర్ సెక్రటరీకి మంగళవారమే నోటీసులు ఇచ్చామని పోలీసులు తెలిపా�
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టాల్సిన పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర సోమవారం నిర్మల్ జిల్లా భైంసా నుంచి ప్రారంభం కావాల్సి ఉంది.
గుంటూరు జిల్లా గురజాలలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నిర్వహించతలపెట్టిన సభకు పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. సభకు వెళ్లేందుకు కన్నా లక్ష్మీనారాయణ సిద్ధమౌతున్నారు. సెప్టెంబర్ 16వ తేదీ సోమవారం ఉదయం నోటీస�
కృష్ణా : బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు అవమానం జరిగింది. గన్నవరం విమానాశ్రయంలోకి ఆయన్ను పోలీసులు అనుమతించలేదు. లిస్టులో పేరు లేదంటూ కన్నాను లోపలికి వెళ్లనివ్వలేదు. ప్రధాని మోడీ ఇవాళ గుంటూరుకు రాన్నున్న నేపథ్యంలో ఆయనక�