Home » Department of Railways
ప్రస్తుతం ఏసీ రైళ్లలో 5కిలోమీటర్లకు గరిష్ఠ ఛార్జీ 65 రూపాయలు ఉండగా.. దాన్ని 30 రూపాయలకు తగ్గిస్తున్నట్టు రైల్వే సహాయమంత్రి రావుసాహెబ్ చెప్పారు.
రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ కొత్త సంవత్సరంలో షాక్ ఇచ్చింది. స్వల్పంగా రైల్వే ఛార్జీలు పెంచింది.