Home » deploy
వాణిజ్య నౌకలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో అరేబియా సముద్రంలో భారత నావికాదళం మూడు యుద్ధ నౌకలను మోహరించింది. ఎంవీ కెమ్ ప్లూటో అనే వాణిజ్య నౌకను భారతదేశ పశ్చిమ తీరంలో డ్రోన్ ఢీకొట్టిన ఘటన తర్వాత భారత నౌకాదళం ఆ నౌకను తనిఖీ చేసింది....
బోర్డర్ లో చైనా దురాక్రమణను ఎదుర్కోవడంపై ఇండియన్ ఆర్మీ ఫోకస్ పెట్టింది. చైనాకు చెక్ పెట్టేందుకు బోర్డర్ లో భారీగా బలగాలు మోహరించింది. తూర్పు లద్దాఖ్ సరిహద్దులో
భారత్-చైనా సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి. భారత్-చైనాల మధ్య వివాదాస్పదంగా ఉన్న అక్సాయ్ చిన్ దగ్గర సుమారు 50 వేల మంది చైనా సైనికులు ఉన్నారు. ఈ నేపథ్యంలో భారత్ తొలిసారి క్షిపణులు ప్రయోగించగల T-90 ట్యాంకుల స్క్వ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేస్తారా? దేశంలో పెచ్చరిల్లుతోన్న ఆందోళనకారులను అదుపు చేసేందుకు మిలట్రీని రంగంలోకి దింపుతారా? దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలను వెంటనే ఆపకపోతే ఆర్మీని రంగంలోకి దింపుతానని ట్రంప్ బెదిరిం