DEPLOYS

    India-China Border Clash At LAC : చైనా కవ్వింపులతో ఇండియా అలర్ట్.. నియంత్రణ రేఖ వెంబడి కొత్త డ్రోన్ యూనిట్ల మోహరింపు

    December 13, 2022 / 04:21 PM IST

    రెండు రోజుల వరకు నిఘా మిషన్‌లను నిర్వహించగల అధునాతన మానవరహిత వైమానిక వాహనాలతో కూడిన కొత్త డ్రోన్ స్క్వాడ్రన్‌లను ఆయా ప్రాంతాల్లో మోహరించారు. ఒక స్క్వాడ్రన్ తూర్పు లడఖ్ సెక్టార్‌కు దగ్గరగా ఉండగా, మరొకటి సిక్కిం సెక్టార్‌పై నిఘా ఉంచడానికి �

    తూర్పు ల‌డ‌ఖ్‌లో “మార్కోస్”ని మోహ‌రించిన భారత్

    November 29, 2020 / 12:42 AM IST

    India Deploys MARCOS In Eastern Ladakh దురాక్రమణ బుద్ధితో రగిలిపోతున్న చైనాను కట్టడి చేయ‌డం కోసం భారత్ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్న‌ది. ఇందులో భాగంగా స‌రిహ‌ద్దుల్లో త్రివిధ దళాలను మోహరిస్తున్న‌ది. ఇప్పటికే భారత వాయుసేనకు చెందిన గరుడ్ ఆపరేటివ్స్, ఆర్మీకి చెం�

    ఎటు చూసినా కళేబరాలే : ఆస్ట్రేలియాని వణికిస్తున్న కార్చిచ్చు

    January 6, 2020 / 02:44 AM IST

    ఆస్ట్రేలియాలో కార్చిచ్చు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. 4 నెలల క్రితం ప్రారంభమైన ఈ దావానలం లక్షలాది వన్యప్రాణులను పొట్టనబెట్టుకోగా.. 24మంది ప్రాణాలు

    భారత్ లో దాడులకు పాక్ వ్యూహం

    August 28, 2019 / 02:23 AM IST

    భారత సైనికులపై దాడులు చేయాలని పాకిస్తాన్ బోర్డర్ యాక్షన్ టీమ్ (బ్యాట్) కుట్రలు పన్నుతోంది.  సరిహద్దు నియంత్రణ రేఖ దగ్గర పాక్‌ ఆర్మీ ఇప్పటికే దాదాపు 100కు పైగా స్పెషల్ సర్వీస్ గ్రూప్ (SSG) కమాండోలను మోహరించనట్లు భారత ఆర్మీ గుర్తించింది. దీనికి

    ఏం జరుగుతోంది : ఇండో-పాక్ సరిహద్దుల దగ్గర భారీగా చైనా బలగాలు

    March 21, 2019 / 03:14 PM IST

    పాక్ లోని సింధ్ ప్రాంతంలో పెద్ద ఎత్తున చైనా సైనిక బలగాలను మెహరించింది. చైనా-పాక్ ఎకనామిక్ కారిడర్(CPEC)కాపాడుకోవడానికే చైనా సైన్యం సింథ్ లో మొహరించినట్లు ఇంటిలిజెన్స్ వర్గాలు తెలిపాయి.ముఖ్యంగా సింధ్‌ ఫ్రావిన్స్ లోని థార్ ప్రాంతంలో బొగ్గు గన�

10TV Telugu News