Home » DEPOSIT
ఏపీలో వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం నిధులు జమ అయ్యాయి. రాష్ట్రంలో 51.12 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2 వేల చొప్పున రూ.1,090 కోట్లు జమ చేశారు.
నగదు రూపంలో జరిగే లావాదేవీలపై ఆదాయపు పన్ను శాఖ దృష్టి పెట్టింది. నగదు రూపంలో ఇకపై రూ.20 వేలకు మించిన చెల్లింపులు జరపకూడదు. ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తి రూ.5 లక్షలకు మించిన నగదు తీసుకోకూడదు.
వికారాబాద్... మంథనిలోనే కాదు.. చెన్నైలో కూడా ఇదే సీన్ రిపీట్ అయ్యింది. చెన్నైకు చెందిన కొంత మంది బ్యాంక్ ఖాతాల్లో కోట్ల రూపాయలు వచ్చి పడ్డాయి. ఒక్కో HDFC అకౌంట్లో ఒకేసారి 13 కోట్ల 50 లక్షలు వచ్చిపడ్డాయి. ఇలా దాదాపు వంద మంది కస్టమర్ల ఖాతాల్లో కోట
సాధారణంగా ప్రభుత్వ బడులు అంటే.. అందరికీ చులకనే. ఏ పేరెంట్స్ కూడా సర్కారీ బడులవైపు చూడరు. తమ పిల్లలను అక్కడ చేర్చాలంటే ఆలోచిస్తారు. దీనికి కారణం ప్రభుత్వ పాఠశాలల్లో సరైన సదుపాయాలు ఉండవని, బోధనా విధానం సరిగా ఉండదని, నాణ్యమైన విద్య అందదని, టీచర్�
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. నువ్వా నేనా అన్నట్లు అభ్యర్థులు గెలుపు కోసం ఎన్నికల ప్రచారంలో హామీల వర్షం కురిపిస్తున్నారు.
Banks charging service charges from customers for every transaction : బ్యాంకులు సర్వీసు చార్జీల పేరుతో సమాన్యుడిపై భారం మోపుతున్నాయి. కరోనా లాక్ డౌన్ కాలంలో గతంలో ఉన్న రూల్స్ మారిపోయి, కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. అవి తెలుసుకోని వినియోగదారుల ఖాతాల నుంచి సర్వీసు చార్డీల కింద బ్యాంక�
telangana rythu bandhu : తెలంగాణలో మరోదఫా రైతుబంధు నిధుల పంపిణీకి రంగం సిద్ధమైంది. ఈ యాసంగిలో కూడా ఎకరాకు రెండో దఫా నిధుల కింద ఐదు వేల రూపాయల చొప్పున రైతు ఖాతాలో జమ చేయబోతున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ వ్యవసాయ, బ్యాంకు అధికారులతో ఇ�
Diwali bonus : సింగరేణి గని కార్మికులకు యాజమాన్యం మరో తీపి కబురు అందించింది. దీంతో దీపావళికి వారం ముందే సింగరేణిలో వెలుగులు విరజిమ్మాయి. దీపావళి సమయంలో అధికారులు కాకుండా ఉద్యోగులు, కార్మికులు, సిబ్బందికి పెర్ఫార్మెన్స్ లింక్డ్ రివార్డ్ స్కీంలో
కష్టాల్లో ఉన్న YES BANKను ఆదుకోవడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ బ్యాంకులో ఉన్న వాటాను కొనుగోలు చేయడానికి SBI, ఇతర ఆర్థిక సంస్థలు చేసిన ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వెలువడుతున్నాయి. 2020, మార్చి 05వ తేదీ గురువ�
బ్యాంకు డిపాజిట్లపై ఉన్న బీమాను పెంచుతున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇప్పటి వరకు ఉన్న రూ. లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెంచుతున్నట్లు వెల్లడించారు. పార్లమెంట్లో ఫిబ్రవరి 01వ తేదీ శనివారం ఉదయం 11గంటలకు బడ్జెట్ 2020-21ను ప్రవేశపె�