Home » Depositors
అగ్రి గోల్డ్, అక్షయ గోల్డ్ కేసులలో ఏపీ హై కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వివాదాలను ఏలూరు లోని జిల్లా కోర్టుకు బదిలీ చేసింది. వేలం ద్వారా వచ్చిన రూ. 50 కోట్లను హై కోర్టు ఏలూరు క
అగ్రిగోల్డ్ బాధితులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రూ.10 వేల నుంచి రూ.20 వేలలోపు డిపాజిట్దారులను ఆదుకోవాలని నిర్ణయించింది. ఈ నెల 24న సీఎం జగన్ ఆ డిపాజిట్ దారుల బ్యాంకు ఖాతాల్లో ఆ మొత్తాలను జమ చేయనున్నారు.
ఏపీలో మరో బ్యాంకు బోర్డు తిప్పేసింది. ఘరానా మోసం చేసింది. నిరుపేదలను నిలువునా దోచుకుంది. కృష్ణా జిల్లా నూజివీడులో ప్రైవేట్ బ్యాంక్(amaravathi capital cooperative society bank) క్లోజ్ అయ్యింది. కూలీ నాలి చేస్తూ పేదలు పైసా పైసా జమ చేసిన డబ్బుని బ్యాంకు ప్రతినిధులు కాజేశ�
యస్ బ్యాంక్ సంక్షోభంపై శుక్రవారం(మార్చి-6,2020)కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ఎస్ బ్యాంక్ ఖాతాదారుల డబ్బు సురక్షితంగా ఉంటుందని ఆమె తెలిపారు. ఎస్ బ్యాంక్ విషయంపై రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI)గవర్నర్ తో మాట్లాడినట్లు నిర�
చిత్తూరు జిల్లా తిరుపతిలో మరో చీటీల మోసం వెలుగులోకి వచ్చింది. చీటీల వ్యాపారి రాత్రికి రాత్రి ఉడాయించాడు. రూ.30 కోట్లతో భార్య, భర్త పారిపోయారు. తిరుచానూరులో
ముంబై బేస్డ్ పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో-ఆపరేటివ్ బ్యాంక్ (PMC BANK) ఖాతాదారులు వెయ్యి రూపాయలకు మించి విత్ డ్రా చేసుకోవడానికి వీల్లేకుండా ఆర్బీఐ పరిమితులు విధించింది. సేవింగ్స్ అకౌంట్ అయినా, కరెంట్ అకౌంట్ నుంచి అయినా, ఏ ఇతర డిపాజిట్ అకౌంట్ నుంచి అయ�