Home » Deputy CM devendra fadnaviss
వినాయక చవితి సందర్భంగా మహారాష్ట్రలో కొంకణ్ వెళ్లే భక్తుల కోసం బీజేపీ ఆరు నమో ఎక్స్ప్రెస్ రైళ్లను నడపనుంది. బీజేపీ డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ గురువారం ముంబైలోని దాదర్ జంక్షన్ నుంచి తొలి రైలును జెండా ఊపి ప్రారంభించారు....
ఎందరో తల్లులు, సోదరీమణుల నుంచి ఆశీర్వాదం తీసుకున్నాను. కానీ ఇప్పుడు నాకు తిలకం దిద్దేందుకు ఓ సోదరి బొటనవేలు నా నుదిటిమీదకు చేరింది. అది చేయి బొటనివేలు కాదు కాలి బొటనవేలు.