Home » Deputy Speaker Kolagatla Veerabhadra Swamy
రాష్ట్ర నలుమూలల నుండి జనాన్ని సమీకరించుకుంటే తప్ప సభ జరుపుకోలేక పోయారని పేర్కొన్నారు. అధికారంలో ఉన్న సమయంలో ప్రజలకు ఏమీ చేయలేకపోయారని విమర్శించారు.
అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి జలాసనం వేశారు. ఆయన్ని చూడటానికి నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.