destroy case

    అంబేద్కర్ విగ్రహ ధ్వంసం కేసులో ఇద్దరి అరెస్ట్

    April 14, 2019 / 03:12 PM IST

    హైదరాబాద్ లోని పంజాగుట్ట చౌరస్తా నుంచి అంబేద్కర్ విగ్రహం ధ్వంసం కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్ట్  చేశారు. జీహెచ్‌ఎంసీ చెత్త డంపింగ్ లారీ డ్రైవర్ డప్పు రాజుతో పాటు మరో ఉద్యోగి గుప్తాను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో మరో ఇద్ద�

10TV Telugu News