Home » Destruction of furniture
Thugs attack Lakshmi Crusher Mill : అనంతపురం జిల్లా రాయదుర్గంలోని లక్ష్మీ క్రషర్ మిల్లులో దుండగులు బీభత్సం సృష్టించారు. క్రషర్ ఆఫీస్పై దాడి, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. క్రషర్ సిబ్బందిని విచక్షణా రహితంగా కొట్టారు. ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి, నలుగురికి కాళ్లు