Home » Develop
చాలా మందికి నిద్రలేవగానే ఓ మంచి కప్పుడు కాఫీ కడుపులో పడకపోతే రోజు మొదలు కాదు. మంచి ఫిల్టర్ కాఫీ పెదవులకు తగలేకపోతే చాలామందికి అసలు ఏదీ తోచదు. అయితే.. అది ఒక విధంగా ఆరోగ్యానికి మంచే చేస్తుందట. కాఫీ తాగేవారిలో కాలేయ వ్యాధి తక్కువగా ఉంటుందట. ఒక కొ
efficient method to harvest drinking water from air తేమ ఉండే గాలిలో నుంచి నీటిని తయారుచేసే సమర్థవంతమైన పద్ధతిని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(IIT)X] గౌహతి పరిశోధకులు రూపొందించారు. కీటకాలు, మొక్కలు నీటిని పీల్చుకొనే విధానాన్ని ఆసరాగా చేసుకొని కొత్త పద్ధతిని అభివృద్ధి చ
Modi speech at Lucknow University ప్రజలు డిజిటల్ పరికరాలకు అలవాటుపడి…తమ కోసం సమయం కేటాయించుకోవడం మానేశారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఉరుకుల పరుగుల జీవితంలో ప్రజలు ఆత్మపరిశీలనకు సమయం కేటాయించడం లేదని ప్రధానమంత్రి అభిప్రాయపడ్డారు. డిజిటల్ పరికరా�
కరోనా వైరస్ లో మార్పులు జరుగుతున్నాయా ? జన్యు నిర్మాణాన్ని మార్చుకుని సరికొత్తగా ఉంటుందా ? ఎంత సమయంలో మార్పులు జరుగుతున్నాయి ? తదితర అంశాలపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేపడుతున్నారు. భవిష్యత్ లో ఏ రూపంలో ఉండనుంది ? పరిశోధనలు జరుపుతున్నారు. https://10tv.i
ప్రజల ఆరోగ్యమే పరమావధిగా ముందుకు వెళుతామని కరోనా వ్యాక్సిన్ రూపొందించే కంపెనీలు వెల్లడిస్తున్నాయి. ఇందుకు ప్రతిజ్ఞ చేశాయి. పెద్ద సంఖ్యలో వాలంటీర్లపై నిర్వహించే క్లినికల్ ట్రయల్స్ లో వ్యాక్సిన్లు సురక్షితం అని తేలితేనే నియంత్రణ సంస్థల ఆ�
ఏపీలో అమరావతి కూడా అంతర్భాగమేనని.. అన్ని ప్రాంతాల అభివృద్ధే తమ లక్ష్యమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అమరావతిలో నిర్మాణాలు పూర్తి చేసే కార్యాచరణపై చర్చించామని తెలిపారు. అమరావతి మెట్రో పాలిటన్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీపై ఏపీ సీఎం జగ�
ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న కరోనా వైరస్ కు చెక్ పెట్టెందుకు ఎన్నో సంస్థలు అహర్నిశలు శ్రమిస్తున్నాయి. శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో పరీక్షలు జరుపుతూ బిజీ బిజీగా ఉన్నారు. కొన్ని సంస్థలు ఇప్పటికే ట్రియల్స్ కూడా ప్రారంభించాయి. ఆగస్ట�
కరోనా వైరస్ సంక్రమణ భీమా పరిశ్రమ చిత్రాన్ని మారుస్తోంది. ఇప్పుడు సాధారణ భీమా మరియు ఆరోగ్య భీమా వ్యాపారం గణనీయంగా పెరిగిపోయింది. రెండూ భీమా వ్యాపారంలో అతిపెద్దవిగా అవతరించాయి. దేశీయ సాధారణ భీమా కంపెనీల ప్రీమియంలో ఆరోగ్య విభాగం వాటా 36 శాతాని
కరోనా వైరస్ తో ప్రపంచ దేశాలన్ని వణికిపోతూనే ఉన్నాయి. రోజు రోజుకు ఈ మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. గతేడాది చివర్లో చైనాలో తొలిసారిగా వెలుగులోకి వచ్చి యావత్ ప్రపంచాన్ని వణికిస్తూనే ఉంది. ఈ మహమ్మారికి పూర్తిగా చెక్ పెట్టేందుకు ఇప్పటికే పలు దేశ�
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) అతినీలలోహిత జెర్మిసైడల్ రేడియేషన్ టెక్నాలజీతో అమర్చిన ట్రంక్ ఆకారపు పరికరాన్ని అభివృద్ధి చేసింది. దీన్ని ఇంటి వద్ద ఉంచాలని వారు సూచిస్తున్నారు. కిరాణా మరియు కరెన్సీ నోట్లతో సహా బయటి నుండి తీసుకువ