Home » developed
గుండె జబ్బులతో బాధపడుతున్న వారికి ఐఐటీ కాన్పూర్ తీపి కబురు అందించింది. తాము కృత్రిమ గుండెను తయారు చేసినట్లు ఐఐటీ కాన్పూర్ డైరెక్టర్ అభయ్ కరందికర్ ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఇంతకాలం క్యాన్సర్ ను గుర్తించేందుకు అల్ట్రాసౌండ్ స్కాన్ లేదా సర్జరీ చేయాల్సి వచ్చేది. ఇటీవల కాలంలో రక్త పరీక్ష ద్వారా కూడా క్యాన్సర్ ను గుర్తిస్తున్నారు. తాజాగా మూత్ర పరీక్ష ద్వారా లివర్ క్యాన్సర్ ను గుర్తించే విధానాన్ని కొనుగొన్నారు.
హైదరాబాద్ కు చెందిన వ్యాక్సిన్ తయారీ సంస్థ బయోలాజికల్-ఈ మరో ఘనత సాధించింది. స్ట్రెప్టోకస్ న్యుమోనియా వైరస్ ను ఎదుర్కొనేందుకు అభివృద్ధి చేసిన 14-వాలెంట్ పీడియాట్రిక్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ (పీసీవీ-14) వినియోగానికి డీసీజీఐ అనుమతి లభ�
సాధారణంగా మలేరియాను రక్తపరీక్ష ద్వారానే గుర్తించవచ్చు. సూదిగుచ్చి మలేరియా టెస్టు చేస్తారు. అయితే, ఒకే చోట ఎక్కువ మందికి లక్షణాలు ఉన్నప్పుడు ఈ పద్ధతిలో వ్యాధి నిర్దారణ చేయడం చాలా ఆలస్యమవుతుంది. కాబట్టి సూదిగుచ్చి వ్యాధిని నిర్ధారణ చేసే టెస
శరీరం ఇన్సులిన్ ను సమర్థవంతంగా ఉపయోగించుకోకపోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ సాధారణ పరిస్థితి సమస్య వస్తుంది. దీని వలన రక్తంలో చక్కెర గ్లూకోజ్ స్థాయిలు చాలా ఎక్కవగా ఉంటాయి. అధిక దాహం, అతి మూత్ర విసర్జన, విపరీతమైన అలసట వంటి లక్షణాలకు దారీ తీస్తుంది.
టెక్నాలజీతో ప్రపంచాన్నీ, ఇటు ప్రజలను పరుగులు పెట్టించడంలో అందరికంటే ముందుండే చైనా.. ఇప్పుడు అయస్కాంత శక్తితో ప్రయాణించే కారును తయారు చేసింది. దీనికి సంబంధించిన టెస్ట్ డ్రైవ్ ఇప్పటికే పూర్తయింది కూడా. ఇక ఏడాది క్రితమే మాగ్నెటిక్ ట్రైన్
నెదర్లాండ్స్లోని మాస్ట్రిక్ట్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డేటా సైన్స్ పరిశోధకులు సరికొత్త యాప్ను రూపొందించారు. ఎలాంటి ఖర్చులేకుండా మన వాయిస్ను బట్టి కరోనా గుట్టువిప్పే యాప్ను తయారు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయం�
కరోనా వైరస్, ఈ-కొలి, ఎంఆర్ఎస్ఏ బ్యాక్టీరియా సహా అనేక వ్యాధికారక సూక్ష్మక్రిములను చంపే ఓ క్రిమిసంహారక పూతను అమెరికాలోని మిషిగన్ వర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. రెండు, మూడు నిమిషాల్లోనే ఈ పూత సూక్ష్మక్రిములను నాశనం చేస్తుందని పరిశో
కరోనా వైరస్ కు కారణమయ్యే సార్స్-కోవ్-2 వైరస్ను క్రియారహితంగా మార్చే కృత్రిమ పప్టైడ్లను బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ) పరిశోధకులు తయారు చేశారు. వీటిని ఎస్ఐహెచ్ మినీ ప్రొటీన్లుగా పేర్కొన్నారు.
టోక్యో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఫుడ్ వేస్టేజ్తో సిమెంట్ను తయారు చేయొచ్చని నిరూపించారు. ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే.. ఇక భవిష్యత్తులో ఏ నిర్మాణాలకు సిమెంట్తో పని ఉండదు.