devotee offering

    సింహాద్రి అప్పన్నకు బంగారు తులసి ఆకులు సమర్పించిన భక్తుడు

    November 22, 2019 / 09:46 AM IST

    సింహాచలం మహా పుణ్యక్షేత్రం. విశాఖపట్నానికి 11 కిలోమీటర్ల దూరంలో తూర్పు కనుమలలో వెలసిన సింహాచలం పుణ్యక్షేత్రంలో శ్రీ వరాహ లక్ష్మీ నరంసింహస్వామిగా కొలువై భక్తులతో పూజలందుకుంటున్నాడు. ఈ స్వామిని సింహాద్రి అప్పన్నగా భక్తులు కొలుచుకుంటారు. భ�

10TV Telugu News