Home » DH Srinivasarao
ప్రభుత్వ తరుపు వాదనలు విన్న ధర్మాసనం.. తెలంగాణలో కరోనా ఆంక్షల అమలుపై ప్రభుత్వం తీసుకున్న చర్యలపై అసహనం వ్యక్తం చేసింది.
ఒమిక్రాన్ వేరియంట్ వల్ల ప్రాణాపాయం లేదని... లాక్ డౌన్ పెడతారనే దుష్ప్రచారాలు నమ్మవద్దని తెలంగాణ వైద్యారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు ధైర్యం చెప్పారు.
ఏప్రిల్ 1 నుంచి 45ఏళ్లు పైబడినవారందరికి వ్యాక్సిన్ ఇస్తామని టీఎస్ డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. 2 డోసులు వ్యాక్సిన్ తీసుకున్న 80ఏళ్ల వ్యక్తికి మళ్లీ కోవిడ్ వచ్చిందన్నారు. కానీ, అతడిలో చాలావరకు స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయన్నారు.