Home » Dhalai district
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రఘువంశీ హత్య కేసు మరవకముందే త్రిపురలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది..
డ్రగ్స్కు బానిసైన ఒక కుర్రాడు సొంత కుటుంబాన్నే హత్య చేశాడు. తల్లిని, చెల్లిని, తాతను చంపాడు. అడ్డొచ్చిన మరో వ్యక్తినీ హత్య చేశాడు. నలుగురి మృతదేహాల్ని బావిలో పడేసి పరారయ్యాడు.