Dhobi Ghat

    Telangana : నెలకు 250 యూనిట్ల విద్యుత్ ఫ్రీ..వారికి మాత్రమే

    April 5, 2021 / 12:41 PM IST

    తెలంగాణలోని రజకులు, నాయీ బ్రాహ్మణులకు గుడ్‌న్యూస్ చెప్పారు సీఎం కేసీఆర్. అన్ని సెలూన్ షాపులు, లాండ్రీ షాపులు, దోభీఘాట్లకు నెలకు 250 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం.

    పంజాబ్‌‌లో ఘోర రోడ్డు ప్రమాదం..10 మంది మృతి

    May 10, 2019 / 02:31 AM IST

    పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ వ్యాన్ రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొనడంతో ఇద్దరు చిన్నారులు సహా 10 మంది మృతి చెందారు. మరో 13 మంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వీరంతా దసుయా సమీపంలోని ఉస్�

10TV Telugu News