Home » Dhoni mentor
ఎంఎస్ ధోనీని మెంటార్గా ఎంపిక చేసింది టీమిండియా మేనేజ్ మెంట్. అయితే..దీనిపై బీసీసీఐ (BCCI) అపెక్స్ కౌన్సిల్ కు ఫిర్యాదు అందినట్లు వార్తలు వస్తున్నాయి.
టీ20 ప్రపంచకప్ కు 15 మంది సభ్యుల టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. అక్టోబర్ 17న ఒమన్, యూఏఈ వేదికగా ప్రారంభం కానుంది.