Home » died
ఎల్గార్ పరిషద్ కేసులో ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద గతేడాది అరెస్ట్ అయిన ఆదివాసి హక్కుల ఉద్యమకారుడు స్టాన్ స్వామి గుండెపోటుతో మరణించారు.
పాకిస్తాన్లోని లాహోర్ లోని జోహర్ టౌన్ లో బుధవారం పేలుడు ఘటన సంభవించింది.
అమెరికాలోని అలబామా రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తితో సహా 9మంది పిల్లలు మృతి చెందారు. పిల్లలంతా 3 నుంచి 17 ఏళ్ల మధ్య ఉన్నవారే.అలబామాలోని ఇంటర్స్టేట్ హైవేపై జరిగిన ఈ ప్రమాదంలో మొత్తం 10 మంది చనిపోగా వీరిలో తొమ్మ�
తృణముల్ కాంగ్రెస్ పార్టీ(TMC)ఎమ్మెల్యే జయంత్ నాస్కర్(73) కరోనా వైరస్కు గురై చికిత్స పొందుతూ కన్నుమూశారు.
వేల మంది చిన్నారుల్లో ఒకరికి వచ్చే అరుదైన వెన్నెముక కండరాల క్షీణత (ఎస్ఎంఏ) టైప్ -1వ్యాధి ఆ చిన్నారికి వచ్చింది.
ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత,కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ఇందిరా హృదయేశ్(80) ఢిల్లీలో గుండెపోటుతో మరణించారు.
కరోనా కారణంగా చనిపోతే బాధితుడి కుటుంబానికి రూ .4 లక్షల పరిహారం ఇవ్వడం, మరణ ధృవీకరణ పత్రాలు జారీ చేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. దీనికి సంబంధించి తన సమాధానం దాఖలు చేయడానికి కేంద్రం సుప్రీంకోర్ట
కరోనా సెకండ్ వేవ్ దేశ రాజధానిలో విలయం సృష్టించింది.
ప్రముఖ పర్యావరణవేత్త, చిప్కో ఉద్యమకారుడు సుందర్లాల్ బహుగుణ(94) కన్నుమూశారు.
మూఢ నమ్మకాలు ఓ వ్యక్తి ప్రాణాల్ని బలిగొన్నాయి.