Home » died
ఒడిషాకు చెందిన ప్రముఖ శిల్పి,బీజేపీ రాజ్యసభ ఎంపీ రఘునాథ్ మోహపాత్ర(78)ఇటీవల కరోనా సోకి మరణించిన విషయం తెలిసిందే.
Performed Last Rites: కరోనా మహమ్మారి ప్రభావం ఎక్కువగా ఉంది. సెకండ్ వేవ్ లో మరణాల రేటు పెరిగింది. కేసులు కూడా విపరీతంగా నమోదవుతున్నాయి. పల్లె పట్నం అనే తేడా లేకుండా కరోనా కేసులు బయటపడుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే 300లకు పైగా కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహి�
కరోనా రెండో దశ విజృంభ నేపథ్యంలో దేశవ్యాప్తంగా రోజూ వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్న విషయం తెలిసిందే.
వాళ్లిద్దరూ కవలలు. మూడు నిమిషాల తేడాతో అమ్మ కడుపులోంచి ఈ లోకంలోకి వచ్చారు. ఇంజనీరింగ్ పూర్తి చేసి ప్రయోజకులూ అయ్యి తల్లిదండ్రుల్ని సంతోషపెట్టారు. అంతా సంతోషమే నిండిన సమయంలో కరోనా కన్ను ఆ ఆనందమైన కుటుంబం మీద పడింది. అంతే ఆ ఇద్దరు కవల పిల్లలక�
కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నా జనాలను బ్లాక్ ఫంగస్ వదలటంలేదు. కరోనా నుంచికోలుకున్నాక.. బ్లాక్ ఫంగస్ బారినపనడిని ఓ వ్యక్తి గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించిన ఘటన ఆందోళనకు గురిచేస్తోంది.
భారతదేశంలో ఎంతో పేరుపొందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ కెకె అగర్వాల్ కరోనాతో కన్నుమూశారు. 60 ఏళ్ల వయస్సులో డాక్టర్ అగర్వాల్ కరోనా మహమ్మారి సోకి ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
ఓ నవ వధువు కన్నుమూయడం తీవ్ర విషాదాన్నా నింపింది. కాళ్లపారాణి ఆరకముందే...ఆమెకు నిండు నూరేళ్లు నిండిపోయాయి. చికిత్సకు బెడ్స్ లేవంటూ..పలు ఆసుపత్రులు తిప్పడంతో..ఆమె అంబులెన్స్ లోనే కన్నుమూసింది.
పంజాబ్ రాష్ట్రంలోని లుథియానా జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది.
భర్త మృతదేహం కోసం ఓ మహిళ చేసిన న్యాయ పోరాటం ఫలించింది.. మృతదేహం పూడ్చిన 100 రోజుల తర్వాత బయటకు తీసి భార్యకు ఇచ్చారు.
వరంగల్ అర్బన్ జిల్లాలో విషాదం నెలకొంది. కరోనా నిర్ధారణ పరీక్షకు వెళ్లిన యువకుడు మృతి చెందారు.