Home » died
తమిళనాడు రాష్ట్రంలో వైరస్ సోకి..43 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారు. కోవిడ్ - 19 రోగుల చికిత్సలో పాల్గొన్న వైద్య సేవా సిబ్బందికి ప్రోత్సాహకాలను ప్రకటించారు.
చుండూరు ఎస్ఐ పిల్లి శ్రావణి (35) మృతి చెందారు. శనివారం కానిస్టేబుల్ రవీంద్రతో కలిసి ఆత్మహత్యకు యత్నించిన శ్రావణి బుధవారం ఉదయం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
కొడుకులతో అంత్యక్రియలు చేయించుకోవాల్సిన తండ్రి తన చేతులతో చెట్టంత ఎదిగిన కొడుకులకు తలకొరివి పెట్టాల్సి వస్తే..ఆ కన్నతండ్రి మానసిక వేదన గురించి చెప్పటానికి మాటలే ఉండవు. పెద్ద కొడుక్కి అంత్యక్రియలు చేసి ఇంటికి వచ్చిన తండ్రికి చిన్నకొడుకు �
Renowned Sculptor ఒడిషా కు చెందిన ప్రముఖ శిల్పి,బీజేపీ రాజ్యసభ ఎంపీ రఘునాథ్ మోహపాత్ర(78) కన్నుమూశారు. గతవారం వైరస్ బారినపడిన రఘునాథ్ మోహపాత్ర.. భువనేశ్వర్ లోని ఎయిమ్స్ లో ట్రీట్మెంట్ పొందుతూ ఆదివారం మృతి చెందారు. ఒడిశాకు చెందిన రఘునాథ్ మొహపాత్ర అంతర�
వరంగల్ ఎంజిఎం ఆస్పత్రిలో కరోనా మరణ మృదంగం కొనసాగుతోంది. రోగులకు సరిగ్గా కోవిడ్ వైద్యం అందకపోవడంతో ఒక్కొక్కరుగా మృత్యువాత పడుతున్నారు.
దేశంలో కరోనా కేసుల పెరుగుదల అధికంగా ఉంది. ప్రతి రోజు మూడు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనాతో మృతి చెందుతున్న వారి సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతుంది.
తమ స్నేహితుడు కరోనాతో మరణిస్తే ఎవ్వరూ అంత్యక్రియలు చేయటానికి ముందుకురాకపోతే ... స్నేహితులే మానవత్వంతో ముందుకు వచ్చి అంతిమ సంస్కారాలు నిర్వహించిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది.
ప్రధాని నరేంద్ర మోదీ పిన్ని నర్మదాబెన్ (80) కరోనా బారినపడి కన్నుమూశారు. పదిరోజుల క్రితం ఆమెకు కరోనా సోకడంతో అహ్మదాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు.
కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రిలో విషాదం నెలకొంది. ఆక్సిజన్ సరఫరాలో సాంకేతిక లోపం తలెత్తడంతో.. ఆక్సిజన్ అందక ఇద్దరు మృతి చెందారు.
పశ్చిమ బెంగాల్లో కరోజా కలకలం రేపుతోంది. ఖర్దాహ నియోజకవర్గ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అభ్యర్థి కాజల్ సిన్హా కరోనాతో మృతి చెందారు.