Home » died
IndiGo Flight షార్జా నుంచి లక్నో వెళ్తున్న ఇండిగో 6E1412 విమానాన్ని పాకిస్తాన్ లోని కరాచీ ఎయిర్ పోర్ట్ లో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. విమానంలోని 67 ఏళ్ల హిబీర్ ఉర్ రెహ్మాన్ అనే ప్రయాణికుడి ఆరోగ్య పరిస్థితి విషమించిన కారణంగా కరాచీకి మళ్లిం
Fireworks explosions in Tamil Nadu : తమిళనాడులో వరుసగా జరుగుతున్న బాణసంచా పేలుళ్లు కార్మికుల ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. కార్మికుల కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. పొట్టకూటి కోసం పనికెళ్తే.. వారి ప్రాణాలమీదకు వస్తోంది. ఈనెలలో జరిగిన రెండు ఘటనల్లో 29మంది
Leopard dies of electric shock : కడప జిల్లా ముద్దనూరులో చిరుత మృతి కలకలం రేపుతోంది. శెట్టివారిపల్లి గ్రామ సమీపంలోని పొలాల్లో విగతజీవిగా పడిఉన్న చిరుతను గుర్తించిన స్థానికులు.. అటవీ అధికారులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ సిబ్బంది.. విద్�
Tragedy in Bihar, 10th class student dies in board exam center due to high fever : బీహార్ రాష్ట్రంలో ప్రస్తుతం 10వ తరగతి బోర్డు పరీక్షలు జరుగుతున్నాయి. ఫిబ్రరి 17 నుంచి 24వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తారు. కరోనా కాలంలో విద్యార్ధులు అన్ లైన్ లో క్లాసులకు అటెండయ్యారు. పరీక్షలు సజావుగా జరుగుతున్�
teacher died while on panchayat election duties : తూర్పుగోదావరి జిల్లాలో పంచాయతీ ఎన్నికల విధుల్లో విషాదం నెలకొంది. ఎన్నికల డ్యూటీలో ఉన్న కృపావతి అనే ఉపాధ్యాయురాలు అస్వస్థతకు గురై చనిపోయారు. చింతూరు మండలం కొత్తపల్లి పంచాయతీ పోలింగ్ అసిస్టెంట్ ఆఫీసర్గా ఉన్న కృపావతి వి�
Lahore zoo : కరోనా జంతువులను కూడా వదలడం లేదు. ఇప్పటికే కుక్కలు, పిల్లులు, పులులు, ఇతర జంతువులు మృత్యుబారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా..రెండు తెల్లని పులి కూనలు మరణించడం జంతు ప్రేమికులను కలిచివేస్తోంది. పాకిస్థాన్ లోని జూలో ఈ ఘటన చోటు చేసుకుంది. లాహో�
Explosion at a fireworks factory : తమిళనాడులో మరోసారి బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు కల్లోలం సృష్టించింది. ప్రమాదంలో 15 మంది చనిపోగా పలువురు గాయపడ్డారు. పేలుడుపై ప్రధాని నరేంద్రమోడీ, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రాహుల్ గాంధీలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశార�
Manchuri Venkata Ramanareddy died : చిత్తూరు జిల్లా పీలేరు మాజీ ఎంపీపీ, ఎంజేఆర్ విద్యాసంస్థల అధినేత మంచూరి వెంకట రమణారెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. బోడుమల్లువారిపల్లెకు చెందిన వెంకట రమణారెడ్డి పీలేరు- కల్లూరు మార్గంలోని అగ్రహారం సమీపంలో ఎంజేఆర్ ఇ
TASS గతేడాది జూన్ లో తూర్పు లడఖ్ లోని గల్వాన్ వ్యాలీలో జరిగిన ఘర్షణలో 20 మంది జవాన్లు అమరులైనట్లు భారత్ అప్పట్లోనే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే నాటి ఘర్షణలో ఎంతమంది చైనా సైనికులు చనిపోయారనేదానిపై ఇప్పటికీ ఓ సృష్టత లేదు. భారత్ సైనికుల భీకర
Priyanka Gandhi సాగు చట్టాలకు వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనల్లో భాగంగా జనవరి 26న జరిగిన ట్రాక్టర్ ర్యాలీలో మరణించిన నవ్రీత్ సింగ్ కుటుంబాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. యూపీలోని రాంపుర్ జిల్లా దిబ్దిబా గ్రామంలో అతని కుటుంబం ఏ�