Home » died
Three members died of electric shock : కర్నూలు జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. హాల్వహర్వీ మండలం గూల్యం గ్రామంలో విద్యుత్ షాక్తో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందారు. ఈ ఉదయం వేడి నీళ్ల కోసం వాటర్ హీటర్ పెడుతున్న సమయంలో కరెంట్ షాక్ తగిలింది. ఈ ప్రమాదంలో తల్లి, ఇద�
Farmer Protesting Near Delhi Border Dies నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళనలు 22రోజూ కొనసాగుతున్నాయి. అయితే,ఢిల్లీ-హర్యాణా సింఘూ సరిహద్దు వద్ద ఆందోళనలు చేస్తున్న రైతుల్లో ఇవాళ(డిసెంబర్-17,2020) మరొకరు ప్రాణాలు కోల్పోయారు.
9 newborns die in Kota hospital రాజస్తాన్ రాష్ట్రంలోని కోటా సిటీలోని ప్రభుత్వ హాస్పిటల్ లో మరోసారి పిల్లల మరణాలు కలకలం సృష్టించాయి. జేకే లొన్ హాస్పిటల్ లో కొన్ని గంటల వ్యవధిలోనే తొమ్మిది మంది పసికందులు మృతి చెందినట్లు గురువారం అధికారులు తెలిపారు. కాగా, గతే�
US : michigan couple married for 47 years die of corona : కష్టంలోను..సుఖంలోనే కలిసి మెలిసి ఉన్న భార్యాభార్తల్ని కరోనా కాటువేసింది. 47 సంవత్సరాల వివాహ బంధంలో ఎన్నో చూసిన ఆ భార్యాభర్తలు ఒకేసారి కరోనా మహమ్మరికి బలైపోయింది. యూఎస్ ఏలోని మిచిగాన్ లో కరోనాతో వృద్ధ దంపతులు ఒకే సమయంలో చ
America corona deaths : అగ్రరాజ్యం అమెరికాలో కరోనా దెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇప్పుడీ మరణాలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఒక్క రోజు వ్యవధిలోనే 3 వేల 157 మంది ఈ వైరస్ బారిన పడి మరణించారు. అసలు అగ్రరాజ్యంలో కరోనా మరణాలు పెరగడానికి కారణాల�
young boy assassinate lover relatives : నిజామాబాద్ లో దారుణం జరిగింది. తమ కూతుర్ని ప్రేమిస్తున్నాడని… ఆమె బంధువులు చేసిన దాడిలోగాయపడిన యువకుడు చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశాడు. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం కౌల్పూర్ గ్రామానికి చెందిన మహేష్ అనే యువకుడు అదే �
MLA Nomula Narsimhaiah died : నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య (64) కన్నుమూశారు. గుండె పోటుతో హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం (డిసెంబర్1, 2020) మృతి చెందారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతున్నారు. 2014 ఎన్ని�
Ahmed Patel’s death : కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ మరణం బాధ కలిగించిందని, కాంగ్రెస్ ను బలోపేతం చేయడంలో ఆయన పాత్ర ఎప్పుడూ గుర్తుండిపోతుందన్నారు. అహ్మద్ పటేల్ మృతికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. ఆయన కుమారుడు ఫైసల్ పటేల్ తో ఫోన్ లో మా�
Tamilanadu chennai woman Attempt to kill ants turns fire died : ఇంట్లో పుట్టలు..పుట్టలు పెట్టిన చీమలు ఓ మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ప్రాణాలు తీశాయి. తమిళనాడు రాజధాని చెన్నై అమింజికరైలో ఆదివారం (నవంబర్ 22,2020)న జరిగిన ఈ దారుణంపై కుటుంబ సభ్యులంతా కన్నీటి సముద్రంలో మునిగిపోయారు. వివరాల్లో�
BJP candidate collapses and dies while campaigning కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో మాట్లాడతూ ఓ బీజేపీ అభ్యర్థి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అందరూ చూస్తుండగానే కిందపడి మరణించాడు. బాధితుడిని ఎల్లిపరాంబత్ విశ్వనాథన్ గా గుర్తించారు. కొల్లం జిల్లాలో ఈ విషాద ఘటన చోటచేసు�