died

    కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కన్నుమూత

    October 8, 2020 / 08:54 PM IST

    Ram Vilas Paswan passes away లోక్ జనశక్తి పార్టీ(LJP)వ్యవస్థాపకుడు, కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్(74) కన్నుమూశారు. గురువారం సాయంత్రం ఢిల్లీలోని ఓ హాస్పిటల్ లో రామ్ విలాస్ పాశ్వాన్ తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ ట్విట్టర్ ద్వారా ప్రకటించ

    హత్రాస్ లో మరో దారుణం…. ఆరేళ్ళ అత్యాచార బాధితురాలు మృతి

    October 6, 2020 / 05:20 PM IST

    up:ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్  జిల్లాలో ఇటీవల జరిగిన సామూహిక హత్యాచార ఘటన మరువక ముందే…. అదే జిల్లాకు చెందిన మరో బాలిక అత్యాచారానికి గురై మరణించటం కలకలం రేపింది. హత్రాస్ జిల్లాకు చెందిన మరో బాలిక పొరుగున ఉన్న అలీగఢ్ జిల్లాలో మేన మామ కోడుకు చేత

    సరిహద్దులో పాక్ కాల్పులు…ముగ్గురు జవాన్లు మృతి

    October 1, 2020 / 03:47 PM IST

    3 Army jawans killed మరోసారి సరిహద్దు ఎల్ఓసీ వెంబడి పాక్ బరి తెగించింది. పాకిస్తాన్ సైనికులు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులకు తెగబడ్డారు. జ‌మ్ముక‌శ్మీర్‌లోని నియంత్ర‌ణ రేఖ వెంట వేర్వేరు ప్రాంతాల్లో పాక్ సైనికులు జ‌రిపిన షెల్లింగ్‌ లో మ�

    గల్వాన్ ఘర్షణలో సైనికుల మృతిపై…తొలిసారి నోరువిప్పిన చైనా

    September 25, 2020 / 06:31 PM IST

    కొన్ని నెల్లలుగా లడఖ్ సరిహద్దుల్లో భారత్-చైనాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జూన్‌ లో గల్వాన్ వ్యాలీలో ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణ జరగగా… ఆ ఘటనలో తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది భారత జవాన్లు

    కరోనాతో ప్రముఖ నటుడు కోసూరి కన్నుమూత

    September 24, 2020 / 06:14 AM IST

    కరోనా కరాళ నృత్యానికి టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కూడా విషాదం చోటుచేసుకుంది. కరోనా కారణంగా ప్రముఖ సినీ, టీవీ నటుడు కోసూరి వేణుగోపాల్‌ చనిపోయారు. మర్యాద రామన్న, విక్రమార్కుడు, పిల్ల జమీందార్‌, ఛలో తదితర సినిమాల్లో నటించిన వేణుగోపాల్‌ తెలుగు

    కరోనాతో కర్ణాటక బీజేపీ ఎంపీ కన్నుమూత

    September 17, 2020 / 06:21 PM IST

    కర్ణాటక బీజేపీ నాయకుడు, రాజ్యసభ ఎంపీ అశోక్ గ‌స్తీ(55)కరోనాతో పోరాడుతూ ఇవాళ కన్నుమూశారు. క‌ర్ణాట‌క నుంచి బీజేపీ త‌ర‌పున రాజ్య‌స‌భ‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న అశోక్ గ‌స్తీ…సెప్టెంబ‌ర్ 2న క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ కావ‌డంతో.. బెంగ‌ళూరులోని ఒక

    తిరుపతి ఎంపీ మృతిపై మోడీ సంతాపం

    September 16, 2020 / 09:26 PM IST

    తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ రావు మృతిపై ప్రధాని మోడీ సంతాపం మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బల్లి దుర్గాప్రసాద్‌ అనువజ్ఞులైన నాయకులు అని, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట

    చంబల్ నదిలో​ పడవ బోల్తా…12 మంది మృతి

    September 16, 2020 / 03:54 PM IST

    రాజస్థాన్​లోని కోటాలో ఘోర ప్రమాదం జరిగింది. ఇటావా వద్ద చంబల్​ నదిలో దాదాపు 45 మందితో వెళ్తోన్న పడవ నీటమునిగింది. బూందీ జిల్లాలోని కమలేశ్వర్‌ మహాదేవ్​ ఆలయానికి సుమారు 45 మందితో వెళ్తున్న పడవ అదుపుతప్పి బోల్తాపడింది. ప్రయాణికుల్లో మహిళలు, చిన్�

    ప్రఖ్యాత ఆర్య సమాజ్ నాయకుడు స్వామి అగ్నివేష్ కన్నుమూత

    September 11, 2020 / 08:25 PM IST

    ప్రఖ్యాత ఆర్య సమాజ్ నాయకుడు, సామాజిక కార్యకర్త.. స్వామి అగ్నివేష్ కన్నుమూశారు. కొద్దిరోజులుగా ఢిల్లీలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిల్లరీ సైన్సెస్ (ఐఎల్‌బిఎస్) లో కాలేయ సిరోసిస్ చికిత్స పొందుతున్న అయన పరిస్థితి మంగళవారం రోజున మరింత విష�

    అంబులెన్స్ కు దారివ్వలేదని రూ. 11 వేల ఫైన్

    September 7, 2020 / 09:52 AM IST

    Car driver fined Rs 11,000 : కుయ్..కుయ్ అంటూ రోడ్డు మీదకు అంబులెన్ వస్తే.. ఏం చేస్తారు. వెంటన వాహనాన్ని సైడ్ తీసుకోవడమో, పక్కకు ఆపివేసి..అంబులెన్స్ కు దారి ఇస్తాం. కానీ కొంతమంది..నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ఓ వ్యక్తి చేసిన పనికి నిండు ప్రాణం బలైంది. ఫలితంగా ఆ

10TV Telugu News