Home » died
ఓ భూవివాదంలో మాజీ ఎమ్మెల్యేను కొట్టి చంపిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖీంపుర్ ఖేరీ జిల్లాలో జరిగింది. తన స్థలాన్ని ఆక్రమించేందుకు వచ్చిన వారిని మాజీ ఎమ్మెల్యే నిర్వేంద్ర కుమార్ మిశ్రా అడ్డగించగా…ఈ క్రమంలో వారు కర్రలతో కొట్టి దాడ�
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూశారు. ఈ విషయాన్ని కొద్దిసేపటిక్రితం అయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ ట్వీట్ ద్వారా తెలిపారు. ఈ నెల 10న మెదడుకు శస్ర్తచికిత్స జరిగిన తరువాత కరోనా సోకడంతో గత 20 రోజులుగా ప్రణబ్.. ఢిల్లీ కంటోన్మెంట్లోని ఆర�
పంజాబ్ రాష్ట్రంలో కరోనాతో ఎవరైనా జర్నలిస్టు మరణిస్తే బాధిత కుటుంబానికి రూ. 10 లక్షల నష్టపరిహారం అందజేయనున్నట్లు సీఎం అమరీందర్ సింగ్ మంగళవారం ప్రకటించారు. గుర్తింపుపొందిన(అక్రిడేటెడ్) జర్నలిస్టులకు ఇది వర్తించ�
నల్గొండ జిల్లా మూసినదిలో ఈతకు వెళ్లి ఓ యువకుడు మృతి చెందాడు. ప్రాజెక్టు గేట్ల దిగువన కాలు జారి నీటిలో పడిపోవడంతో యువకుడు నీటిలో మునిగిపోయాడు. అతన్ని కాపాడేందుకు స్థానికులు చేసిన ప్రయత్నాలు వృధా అయిపోయాయి. రాళ్ల మధ్యలో చిక్కుకోవడంతోనే మృతి
‘మనం లోపల ఉంటే అయిపోతాం..మోహన్ వెళ్లలేమా?..కష్టం మన పని అయిపోయింది’.. చనిపోయే ముందు ఏఈ సుందర్ మాట్లాడిన మాటలు ఇవి. అందరినీ కంట పెట్టిస్తున్నాయి. గురువారం అర్ధరాత్రి శ్రీశైలం పవర్ హౌజ్ లో జరిగిన అగ్నిప్రమాదంలో 9 మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయా�
వరంగల్ జిల్లాలో విషాదం నెలకొంది. గిరిప్రసాద్ నగర్ లో పొంగుతున్న నాలాలో పడి మూడేళ్ల చిన్నారి మృతి చెందింది. దీంతో చిన్నారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా తమ చిన్నారి ప్రాణాలు కోల్పోయిందని బంధువులు ఆ�
భారత్లో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం కొనసాగుతూనే ఉంది. రోజురోజుకి కరోనా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. గత నెలకంటే ఇప్పుడు మరింత వేగంగా వైరస్ విస్తరిస్తోంది. మరణాల సంఖ్య కూడా 50వేలు దాటింది. అయితే మిగతా కరోనా ప్రభావిత దే
అమెరికా అధ్యక్షుడి ఇంట విషాదం నెలకొంది. డొనాల్డ్ ట్రంప్ తమ్ముడు రాబర్ట్ ట్రంప్ రాబర్ట్ ట్రంప్(71)శనివారం న్యూయార్క్లో కన్నుమూశారు. ఈ విషయాన్ని డొనాల్డ్ ట్రంప్ స్వయంగా వెల్లడించారు. అనారోగ్య కారణాలతో కొంతకాలంగా న్యూయార్క్లోని ప్రెస్బి�
ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. బొత్స మాతృమూర్తి ఈశ్వరమ్మ(84) ఆదివారం తెల్లవారుఝూమున కన్ను మూశారు. గత నెలరోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆమె విశాఖపట్నంలోని పినాకిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ తెల్లవారు ఝూము
అమీన్ పూర్ అనాధాశ్రమంలో బాలికలపై జరిగిన దారుణాలు ఒక్కోక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.మారుతీ అనాధాశ్రమంలో ఏడాదికిపైగా అత్యాచారానికి గురైన మైనర్ బాలిక చికిత్స పొందుతూ బుధవారం మరణించటంతో ఇక్కడ జరిగే అకృత్యాలు బయటపడుతున్నాయి. తనలాగే మరోక �