Home » died
ఒబెసిటీ ఉంటే కరోనా వ్యాక్సిన్ వేసుకున్నా పెద్దగా లాభం ఉండకపోవచ్చంటున్నారు సైంటిస్టులు. యునెటైడ్ స్టేట్స్ లో 5 మిలియన్ ప్రజలు ఈ వైరస్ బారిన పడ్డారు. 1, 61, 000 చనిపోవడం అందర్నీ ఆందోళన కలిగించింది. వైరస్ ను అరికట్టడానికి వ్యాక్సిన్ కనిపెట్టే పనిలో
పుత్రోత్సాహము పుత్రుడు జనియించినంతనే… అనే ఆనందం తీరుకుండానే కన్నుమూసిన తండ్రి విషాద గాధ సిధ్ధిపేట జిల్లాలో జరిగింది. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూరు కు చెందిన ఎర్రోళ్ల శ్రీనివాస రావు హైదరాబాద్ లో లాయర్ గా ప్రాక్టీస్ చేస్తున్నాడ
కుటుంబంలోని కుమారుడు, తల్లి ఒకే రోజు కన్నుమూసిన విషాదఘటన వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో జరిగింది. నర్సంపేటలో ఓ యువకుడు(35) భార్యా ఇద్దరు ఆడపిల్లలు తల్లితో కలిసి జీవిస్తున్నాడు. అతను మద్యానికి బానిసయ్యాడు. ఇటీవల అతని తల్లి(61) అనారోగ్యానికి గుర�
ఆదిలాబాద్ జిల్లాలో విషాదం నెలకొంది. విహారయాత్రలో అపశృతి చోటుచేసుకుంది. జలపాతం దగ్గర సెల్ఫీ తీసుకుంటుండగా జారీ పడిపోవడంతో మృతి చెందాడు. ఖండాల సమీపంలోని లొద్ది జలపాతానికి వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు జారీ నీటి వలయంలో పడిపోయాడు. సెల్ఫీ తీస�
కలకాలం కలిసి బతుకుదామని పెళ్లిచేసుకున్న దంపతులు గంటల వ్యవధిలో మృతి చెందారు. శ్రేకాకుళం జిల్లాలోని రణస్థలం మండలం వేల్పురాయి గ్రామంలో శనివారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. జె.ఆర్.పురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బాలి వె�
విశాఖపట్నం జిల్లాలో విషాదం నెలకొంది. తండ్రి అస్థికలు నిమజ్ఙనం చేయడానికి వెళ్లిన ఇద్దరు తనయులు మృతి చెందారు. ఈ ఘటన రావికమతంలో చోటుచేసుకుంది. ఏపీలోని విశాఖ జిల్లా రావికమతంలోని కళ్యాణపు లోవ జలాశయంలో పడి ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందారు. బుచ్చ�
కరోనాను చూసి కాదు.. కరోనా వస్తే ఆస్పత్రికి వెళ్లేందుకు బెంబేలెత్తిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ఆస్పత్రుల్లో చోటుచేసుకుంటున్న ఘటనలు జనాలు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. వైద్యుల నిర్లక్ష్యం సాటి రోగుల్లో మానవత్వం లేకపోవడం చూ�
అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో దారుణం జరిగింది. కరోనాతో మృతి చెందిన వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆస్పత్రిలోని క్రింది స్థాయి సిబ్బంది 60 వేలు డిమాండ్ చేశారు. దీంతో కుటుంబ సభ్యులు డబ్బులు చెల్లించలేక మృతదేహాన్ని మార్చురీలోనే వదిలే
ఛత్తీస్గఢ్ లో దారుణం జరిగింది. గదిలో ఊపిరాడక 43 ఆవులు మృతి చెందాయి. బిలాస్పూర్ జిల్లా తాఖత్పూర్ బ్లాక్ పరిధిలోని మెడ్పర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మెడ్పర్ గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి దుర్వాసన రావ
కర్నూలు జిల్లా వెలుగోడు ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం జరిగింది. నాలుగు రోజులుగా ఆస్పత్రి గేటు మందు పడి ఉన్న ఓ వ్యక్తి వైద్యులు పట్టించుకోకపోవడంతో మృతి చెందారు. నాలుగు రోజులుగా స్పృహ లేకుండా పడి ఉన్నా వైద్యులు పట్టించుకోకపోవడంతో నడిరోడ్డుపై�