died

    తెలంగాణలో కొత్తగా 1524 కరోనా కేసులు.. 10 మంది మృతి

    July 15, 2020 / 12:37 AM IST

    తెలంగాణలో విజృంభణ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. తెలంగాణలో కొత్తగా 1524 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీలో 815 కరోనా కేసులు నమోదయ్యాయి. 1161 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇవాళ మరో పది మంది మరణించారు. తాజ

    కరోనాను తప్పించుకున్నా, యాక్సిడెంట్ రూపంలో మృత్యువు కబళించింది

    July 12, 2020 / 02:00 PM IST

    కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించేస్తోంది. మృత్యు భయంతో  ఏ మనిషికి ఎక్కడ, ఎలా సోకుతుందో తెలియనంతగా భయపడిపోతున్నారు ప్రజలు. కరోనా సోకినా చికిత్స పొంది ఆస్పత్రి నుంచి క్షేమంగా ఇళ్లకు వెళుతున్న వారూ ఉన్నారు. హైదరాబాద్ లో మామా అల్లుళ్ళిద్దరి�

    కూతురు ప్రేమ పెళ్లి చేసుకుందని అల్లుడి కుటుంబపై దాడి

    July 12, 2020 / 11:25 AM IST

    కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుందని ఆగ్రహించిన తండ్రి ఆర్నెల్ల తర్వాత అల్లుడి కుటుంబంపై దాడి చేసి నలుగురిని హతమార్చాడు. ప్రేమ పెళ్ళి చేసుకున్న కూతురు ఆస్తిలో వాటా అడిగే సరికి ఆగ్రహంతో రెచ్చిపోయి మారణ హోమం సృష్టించాడు. సంతోషంలో మునిగి తేలా�

    నేపాల్ లో భారీ వర్షాలు, 22 మంది మృతి

    July 11, 2020 / 11:37 AM IST

    నేపాల్ ని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలు, వరదల కారణంగా ఇప్పటి వరకు 22 మంది మరణించారు. కస్కీ జిల్లాలో భారీవర్షాల కారణంగా ముగ్గురు పిల్లలతో సహా ఏడుగురు మరణించారు. పోఖారా జిల్లా సారంగకాట్ ప్రాంతంలో ఇల్లు కూలి ఐదుగురు మృత్యు�

    తెలంగాణలో కొత్తగా 1278 కరోనా కేసులు… ఎనిమిది మంది మృతి

    July 10, 2020 / 11:43 PM IST

    తెలంగాణలో కొత్తగా 1278 కరోనా కేసులు నమోదయ్యాయి. శుక్రవారం (జులై 10, 2020) ఎనిమిది మంది మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా నుంచి మరో 1013 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య 32,224 కు చేరింది. మొత్తం కరోనా సోకి 339 మంది మృతి చెందారు.

    15రోజుల చికిత్సకు రూ.12లక్షల బిల్లు, హైదరాబాద్‌లో కార్పొరేట్ ఆస్పత్రి దోపిడీ, మృతదేహం మీరే ఉంచుకోండన్న బంధువులు

    July 8, 2020 / 07:34 AM IST

    సికింద్రాబాద్ లో దారుణం జరిగింది. అనారోగ్యంతో హస్పటల్ లో చేరిన యువకుడు చికిత్స పొందుతూ మరణించాడు. 15 రోజుల చికిత్సకు రూ.12 లక్షలు బిల్లు వేసింది ఆస్పత్రి యాజమాన్యం. అంతడబ్బు చెల్లించలేమని చెప్పటంతో చివరకి శవం ఇచ్చి పంపించారు. యాదగిరి గుట్టకు �

    కరోనాతో గోవా మాజీ ఆరోగ్యశాఖ మంత్రి కన్నుమూత

    July 7, 2020 / 03:47 PM IST

    గోవా మాజీ ఆరోగ్య‌శాఖ మంత్రి సురేష్ అమోంక‌ర్ (68)కరోనా వైరస్ తో మరణించారు. గతనెల చివ‌రి వారంలోనే ఆయ‌న‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ కావ‌డంతో ట్రీట్మెంట్ కోసం ఆయనను మార్మోవాలోని ఈఎస్ఐ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్ప‌టికే ఆయ‌న ఆరోగ్యం క్షీణ

    వైద్యం అందక కొడుకు క‌ళ్లెదుటే చ‌నిపోయిన క‌న్నతల్లి

    July 5, 2020 / 12:13 AM IST

    ఉత్తరప్రదేశ్ లో హృద‌య‌విదార‌క ఘ‌ట‌న‌ చోటు చేసుకుంది. త‌ల్లి అనారోగ్యానికి గుర్వడంతో ఆస్ప‌త్రికి తీసుకెళ్లాడు. కానీ అక్క‌డ ఎవ‌రూ లేరు. ఇక్క‌డ ఎవ‌రైనా ఉన్నారా అని నోరు పోయేలా మొత్తుకున్నా ఎవ‌రూ స్పందించ‌లేదు. చివ‌ర‌కు కుమారుడి క‌ళ్లెదుటే క�

    రోడ్డు మీదే కరోనా పేషెంట్ మృతి.. క్షమాపణ కోరిన ఐఏఎస్ ఆఫీసర్

    July 4, 2020 / 10:21 PM IST

    అంబులెన్స్ కోసం రోడ్డుపైనే వెయిట్ చేసి ప్రాణాలు వదిలిన కొవిడ్ 19బాధితుడి కుటుంబాన్ని బెంగళూరు కమిషనర్ క్షమాపణ అడిగారు. రెండు గంటల తర్వాత కూడా అంబులెన్స్ రాకపోవడంతో ప్రాణాలు కోల్పోయాడు. 55ఏళ్ల మనిషిని కోల్పోయిన కుటుంబాన్ని బృహత్ బెంగళూరు మహ�

    కొడుకు కరోనా బారిన పడ్డారన్న బాధతో తండ్రి గుండెపోటుతో మృతి

    July 2, 2020 / 01:14 AM IST

    కరోనా మహమ్మారి ప్రజల జీవితాల్లో విషం చిమ్ముతోంది. వైరస్ కారణంగా చిత్తూరు జిల్లా నగిరి మండలం ఏకాంబరకుప్పంలో విషాధం చోటుచేసుకుంది. కుమారుడు కరోనా బారిన పడ్డారన్న బాధతో తండ్రి గుండెపోటుతో మృతి చెందాడు. అటు కరోనాతో పోరాడుతూ స్విమ్స్ కోవిడ్ ఆస

10TV Telugu News