died

    వరుస ఉగ్రదాడులతో రక్తమోడుతున్న ఆఫ్గనిస్తాన్

    May 14, 2020 / 08:26 AM IST

    ప్రపంచదేశాలన్నీ కరోనా కట్టడిలో తలమునకలై ఉన్న వేళ ఉగ్రసంస్థలు యాక్టివ్ గా పనిచేస్తూ దాడులకు పాల్పుడుతూనే ఉన్నాయి. ఆఫ్గనిస్తాన్ లో తాలిబన్ ఉగ్రవాదులు వరుస బాంబు దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా గురువారం తూర్పు ఆఫ్గనిస్తాన్ లోని గర్దాజ్

    మూడు రోజుల వ్యవధిలో రెండు మరణాలు.. శోకసంద్రంలో ఇర్ఫాన్ ఖాన్ కుటుంబం..

    April 29, 2020 / 07:12 AM IST

    ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్(53) బుధవారం కన్నుమూశారు. కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన ముంబై కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. ఇర్ఫాన్ కన్నుమూతతో సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయిం�

    ఇర్ఫాన్ తల్లి ఇకలేరు..వీడియో కాల్ లో చివరి చూపులు

    April 25, 2020 / 05:25 PM IST

    బాలీవుడ్ ప్రముఖ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌కు మాతృవియోగం సంభవించింది. ఆయన తల్లి సైదా బేగం శనివారం ఉదయం కన్నుమూశారు. ఆమె వయస్సు 95 సంవత్సరాలు. టోంక్‌లోని నవాబ్ ఫ్యామిలీకి చెందిన సైదా బేగం చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. జైపూర్‌లోని బెనివాల్

    తండ్రి అంత్యక్రియలకు హాజరుకాలేకపోయిన యోగి..చితికి నిప్పుపెట్టిన పెద్దన్న

    April 21, 2020 / 03:40 PM IST

    ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తండ్రి ఆనంద్ సింగ్ బిస్త్..అనారోగ్య సమస్యలతో ఢిల్లీ ఎయిమ్స్ లో ట్రీట్మెంట్ పొందుతూ సోమవారం(ఏప్రిల్-21,2020)కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ జరిగిన తండ్రి అంత్యక్రియలకు యోగి ఆదిత్యనాథ్ హాజరుకాలేకపోయారు. �

    భోపాల్ గ్యాస్ బాధితులు కరోనాకు బలైపోతున్నారు

    April 21, 2020 / 03:06 PM IST

    వేలాది మంది ప్రాణాలు తీసిన 1984 భోపాల్ గ్యాస్ విషాదం…ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన పారిశ్రామిక ప్రమాదం. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ యొక్క పురుగుమందుల ప్లాంట్ నుండి డిసెంబర్ 2-3, 1984 మధ్య రాత్రి మిథైల్ ఐసోసైనేట్

    భార్యతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి… 9 నెలల తర్వాత బావిలో ఎముకల గూడుగా కనిపించాడు

    April 21, 2020 / 12:07 PM IST

    తమిళనాడులో భార్యతో గొడవపడి ఇంటి నుంచి బయటికెళ్లిన వ్యక్తి, 9 నెలల తర్వాత బావిలో ఎముకల గూడుగా కనిపించాడు.

    కరోనా డ్యూటీలో మరణించిన డాక్టర్లు,హెల్త్ వర్కర్లకు అమరవీరుల హోదా

    April 21, 2020 / 09:31 AM IST

    కరోనా సోకి దేశంలోని పలుచోట్ల డాక్టర్లు,హెల్త్ సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోతున్న సమయంలో ఒడిషా ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. కరోనా విధులు నిర్వహిస్తున్న డాక్టర్లు,హెల్త్ వర్కర్లు ఎవరైనా చనిపోతే వారిని అమరవీరులుగా గుర్తిస్తామ�

    150కిలోమీటర్లు నడిచిన 12ఏళ్ల బాలిక…ఇంటికి కొద్ది దూరంలో మృతి

    April 21, 2020 / 06:10 AM IST

    కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా విధించిన దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో ఉన్న వలసకార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ సమయంలో తమ స్వస్థలాలకు చేరుకునేందుకు వందల కిలోమీటర్లు కా

    BMW ఇండియా సీఈవో కన్నుమూత

    April 20, 2020 / 01:37 PM IST

    జ‌ర్మ‌నీకి చెందిన  ప్రముఖ కార్ల తయారీ దిగ్గజం BMW భారత సీఈవో రుద్రతేజ్ సింగ్(45) మరణించారు. అకస్మాత్తుగా గుండెనొప్పి రావడంతో తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన సోమవారం(ఏప్రిల్-20,2020) ఉదయం కన్నుమూశారు. ఈ హఠాత్పరిణామంపై బీఎండబ్ల్యూ యాజమాన్యం తీవ్ర దిగ్భ్�

    లాక్ డౌన్ ఉల్లంఘించను…తండ్రి చివరిచూపుకు దూరమైన యోగి

    April 20, 2020 / 10:13 AM IST

    అనారోగ్య కారణాలతో ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ ఇవాళ(ఏప్రిల్-20,2020)ఉదయం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తండ్రి ఆనంద్ సింగ్ బిస్త్ కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే లాక్‌డౌన్ కారణంగా రేపు జరగనున్న తన తండ్రి అంత్యక్రియలలో పాల్గొనలేని పరిస్థితి ఉ�

10TV Telugu News