చమురు సంస్థలు వాహనదారులకు కాస్త ఊరటనిచ్చాయి. పెట్రోల్, డీజిల్ ధరలను స్వల్పంగా తగ్గించాయి. లీటర్ పెట్రోల్, డీజిల్ పై 40పైసలు తగ్గించాయి.
పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి. వరుసగా నాలుగో రోజుల్లో మూడు సార్లు పెరిగిన పెట్రోల్ ధరలు రూ.112.51కు చేరుకున్నాయి. దేశ రాజధానిలో రూ.97.81కు అమ్మతుండగా డీజిల్ ధర రూ.89.07కు..
పెట్రోలు, డీజిల్ ధరల్లో చమురు కంపెనీలు ఎలాంటి మార్పులు చేయలేదు. ఇవాళ(12 జనవరి 2022) పెట్రోల్, డీజిల్ ధరలు దేశంలో నిలకడగా ఉన్నాయి.
దేశ వ్యాప్తంగా అనేక నగరాల్లో పెట్రోల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే కొన్ని నగరాల్లో పెట్రోల్ రేట్లు 100 తక్కువ ఉండగా.. మరికొన్ని చోట్ల సెంచరీకి పైనే ఉంది
తెలంగాణలో పెట్రోల్ ధరలు స్థిరంగా కొనసాగుతుండగా ఆంధ్రప్రదేశ్లో మాత్రం స్వల్పంగా పెరిగాయి. ఇప్పటికే రూ.110 ఉన్న పెట్రోల్ ధర.. ఇంకా పెరుగుతుండటం పేదలపై భారం రెట్టింపు చేస్తుంది.
ప్రభుత్వ చమురు కంపెనీలు పెట్రోల్-డీజిల్ రేట్లను ఈరోజు కూడా మార్చలేదు. చమురు కంపెనీలు వరుసగా 12వ రోజు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచలేదు.
తగ్గింపు వెనుక అసలు కారణం..?
కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ డ్యూటీ తగ్గించగానే.. అదే బాటలో నడిచాయి బీజేపీ పాలిత రాష్ట్రాలు.. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల సంగతేంటని ప్రశ్నిస్తున్నారు ప్రజలు.
దేశంలో వాహనదారులకు బిగ్ షాక్ తప్పదా? రానున్న రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ భారీగా పెరుగుతాయా? లీటర్ పెట్రోల్ ధర రూ.200 అవుతుందా? అంటే అవుననే అంటున్నారు..
పాకిస్తాన్ లో ఆయిల్ ధరలను భారీగా పెంచింది ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం. పాకిస్తాన్ చరిత్రలోనే తొలిసారిగా రికార్డు స్థాయిలో పెట్రోల్,డీజిల్ ధరలను పెంచుతూ శుక్రవారం ఆ దేశ ఆర్థిక మంత్రిత్వ