Digital Media

    New IT Rules : ఐటీ రూల్స్ పై “స్టే”కి నిరాకరించిన ఢిల్లీ హైకోర్టు

    June 28, 2021 / 04:01 PM IST

    డిజిటల్ న్యూస్​ మీడియాను నియంత్రించేలా కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఐటీ రూల్స్ పై స్టే ఇవ్వాలని పలు మీడియా సంస్థలు దాఖలు చేసిన పిటిషన్ పై సోమవారం విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు..స్టే ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది.

    కొత్త రూల్స్ ని స్వాగతించిన డిజిటల్ మీడియా

    March 11, 2021 / 09:46 PM IST

    ఇటీవల కేంద్రప్రభుత్వం ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ మరియు ఆన్ లైన్ మీడియా పోర్టల్స్ కు కొత్త మార్గదర్శకాలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి ప్

    సోషల్ స్వేచ్ఛకు అడ్డుకట్ట…కొత్త రూల్స్ లోని ముఖ్యమైన విషయాలివే

    February 25, 2021 / 06:22 PM IST

    Social media సోషల్‌ మీడియాలో హద్దులు మీరిన స్వేచ్ఛకు నిబంధనల పేరిట కేంద్రం అడ్డుకట్ట వేసింది. సోషల్ మీడియాలో,డిజిటల్ మీడియా వస్తోన్న కంటెంట్‌ను,ఓటీటీ ప్లాట్‌ఫాంలను నియంత్రించే వ్యూహంలో భాగంగా కొత్త మార్గదర్శకాలను గురువారం ప్రకటించింది. టెక్ కంప

    మొదట నియంత్రించాల్సింది డిజిటల్​ మీడియానే…సుప్రీంలో కేంద్రం అఫిడవిట్​

    September 17, 2020 / 03:57 PM IST

    మీడియా నియంత్రణకు సంబంధించి సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్​ దాఖలు చేసింది. మీడియాను నియంత్రించాలనుకుంటే… తొలుత డిజిటల్​ మీడియాతో ప్రారంభించాలని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. సివిల్​ సర్వీసు ఉద్యోగాల్లోకి ఓ వర్గం వారినే అధికంగ

    ఫేస్ బుక్, వాట్సప్, ఇన్ స్టాగ్రాం సరిగా పని చేయట్లేదు 

    April 14, 2019 / 01:56 PM IST

    ఢిల్లీ: సోషల్ మీడియా ప్లాట్ ఫాంలైన ఫేస్ బుక్, వాట్సప్, ఇన్ స్టాగ్రాం ఆదివారం సాయంత్రం నుంచి సరిగా పని చేయటంలేదని నెటిజన్లు గగ్గోలు పెడుతున్నారు.  భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4గంటలనుంచి ఫేస్ బుక్ డెస్క్ టాప్ వెర్షన్ లో సమస్యలు తలెత్తాయి.  

10TV Telugu News