diplomatic

    India Summons Pakistani Diplomat : పాక్ దౌత్యవేత్తకు భారత్ సమన్లు..సిక్కులపై దాడుల ఘటనపై నిరసన

    June 27, 2023 / 08:41 AM IST

    పాకిస్థాన్ దేశంలో మైనారిటీలైన సిక్కులపై దాడులు జరిగిన నేపథ్యంలో భారత ప్రభుత్వం పాక్ హై కమిషన్ సీనియర్ దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది. పాకిస్థాన్ దేశంలో నివసిస్తున్న సిక్కులపై పెరుగుతున్న దాడులపై భారత్ వివరణ కోరింది....

    భారత్-పాక్ లు సంయమనం పాటించాలి : బ్రిటన్ ప్రధాని

    February 27, 2019 / 04:01 PM IST

    భారత్-పాక్ లమధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై బ్రిటన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు బ్రిటన్ ప్రధాని థెరిసా మే తెలిపారు. పరిస్థితులు తీవ్రరూపం దాల్చకుండా రెండు దేశాలు సంయమనం పాటించాలని ఆమె కోరారు. రెండు దేశాలతో తాము రెగ్యులర్ గా సంప

10TV Telugu News