Home » Directors
తాజాగా టాలీవుడ్ లో చాలా మంది యువ దర్శకులు ఒకే ఫొటోలో కనిపించి వైరల్ అవుతున్నారు.
హీరోల తర్వాత మేజర్ ప్రొడక్షన్ కాస్ట్ డైరెక్టర్ల అకౌంట్ లోకే వెళుతోంది.
గట్టిగా లెక్కేసి చూస్తే పెద్ద హీరో సినిమా వచ్చి ఎన్నాళ్లైంది. రాబోయేది ఎన్నాళ్లకు వస్తుంది? పెరుగుతున్న బడ్జెట్ లు, పెంచుకున్న రెమ్యునరేషన్లు.. సినిమాను మరింత భారంగా మారుస్తున్నాయి.
డైరెక్టర్స్ కొత్త కొత్త కథలతో రావాలి, ప్రేక్షకులని ఎలా థియేటర్ కి రప్పించాలి అని డైరెక్టర్స్ ఆలోచించాలని చిరంజీవి గతంలో అన్నారు. చిరు రెండు, మూడు సార్లు ఈ కామెంట్స్ చేయడంతో సంచలనంగా మారాయి. తాజాగా బాలకృష్ణ కూడా డైరెక్టర్స్ గురించి కామెంట్స�
'సామజవరగమన' సినిమా జూన్ 29న ప్రేక్షకుల ముందుకి రానుంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా శ్రీవిష్ణు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ డైరెక్టర్స్ పై కామెంట్స్ చేశాడు.
ఏపీ శాప్ ఎండీపై డైరెక్టర్ల ఆగ్రహం వ్యక్తంచేశారు..కమీషన్ల కోసం ఎక్కువ రేటుకు టెండర్లు అప్పగిస్తున్నారంటూ ఆరోపించారు. అర్హత లేనివారికి స్పోర్ట్స్ కోటాలో గ్రూప్ వన్ ఉద్యోగాలకు సర్టిఫికెట్ లు ఇచ్చారని..కాంట్రాక్టర్లకు కమీషన్ల కోసం ఎక్కువ ర�
చిరంజీవి మాట్లాడుతూ.. ఈ సినిమా కథ అందరూ బాగుంది అని చెప్పినా బాబీని నేను పిలిచి పర్సనల్ గా ఇది బిలో యావరేజ్ సినిమా అని చెప్పి దీని మీద మరింత వర్క్ చేయమని చెప్పాను. అందరూ బాగుంది అన్నారు కదా అని చెప్పకుండా దాని మీద వర్క్ చేశాడు. సినిమా షూట్ టైము�
ఎలక్ట్రానిక్ మీడియా గురించి తెలిసిన వారికి ప్రణయ్ రాయ్ని కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సుదీర్ఘ కాలం పాటు మీడియా రంగంలో ఉన్న ఆయన.. ఎంతో మంది గర్వించదగ్గ జర్నలిస్టుల ఎదుగుదలలో ప్రముఖ పాత్ర పోషించారు. కాగా, ప్రణయ్ రాయ్, రాధికా రాయ్ రాజీన
ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్టుగా వచ్చిన చిరంజీవి మంచి కథలు రాసి కంగారు లేకుండా జాగ్రత్తగా సినిమాలు తెరకెక్కించాలని డైరెక్టర్లకు క్లాస్ పీకారు.
చిరంజీవి ఈ ఈవెంట్లో సినిమా ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడుతూ.. ''ఇటీవల జనాలు థియేటర్స్ కి రావట్లేదు అంటున్నారు. ఏవేవో కారణాలు చెప్తున్నారు. కానీ అది చాలా తప్పు. సినిమా కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు.........