ప్రస్తుతం రిషబ్ పంత్ ముంబైలోని కోకిలాబెన్ అంబానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడికి ఇప్పటికే సర్జరీలు పూర్తయ్యాయి. ఈ సర్జరీ నుంచి కూడా అతడు వేగంగా కోలుకుంటున్నాడు. తన సర్జరీ పూర్తైందని, కోలుకుంటున్నానని కూడా పంత్ తన సోషల్ మీడియా ఖాత�
అతడి లిగ్మెంట్ గాయాలకు వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించారు. ఈ శస్త్ర చికిత్స, గాయాల నుంచి పంత్ నెమ్మదిగా కోలుకుంటున్నాడు. ఈ దశలో ఇంకా అతడికి చికిత్స అందించాల్సి ఉంది. ఈ శస్త్ర చికిత్స నుంచి పూర్తిగా కోలుకోవాలంటే కనీసం ఆరు వారాలు పడుతుంది.
ఇటీవలే కరోనా బారినపడ్డ సోనియా గాంధీ, ఈ నెల 12న గంగారాం ఆసుపత్రిలో చేరారు. కోవిడ్ ఇన్ఫెక్షన్ కారణంగా ముక్కు నుంచి తీవ్ర రక్తస్రావం కావడంతోపాటు, శ్వాసకోశంలో ఫంగల్ ఇన్ఫెక్షన్ వంటి పోస్ట్ కోవిడ్ లక్షణాల కారణంగా సోనియా ఆసుపత్రిలో చేరారు.
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ను పాము కాటు వేసింది. పన్వేల్లోని ఫామ్హౌస్లో శనివారం రాత్రి సల్మాన్ఖాన్ను పాము కాటేసింది.
మహారాష్ట్రలో ఒమిక్రాన్ వేరియంట్ బాధితులు క్రమంగా కోలుకుంటున్నారు. ఒమిక్రాన్ నుంచి కోలుకున్న ఏడుగురు రోగులు.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
మాజీమంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ ఎప్పుడు ఎవరికి పట్టం కడతారో జనం అర్థం చేసుకోవాలన్నారు.
కోవిడ్ కోరల నుంచి ఢిల్లీ బయటపడుతోంది.
వైసీపీ రెబల్ నేత, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. రాజద్రోహం కేసులో అరెస్ట్ అయిన ఆయనకు సుప్రీంకోర్టు ఇటీవలే బెయిల్ మంజూరు చేసింది. అంతేకాకుండా ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స అందించాలని సూచ�
గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 4 వేల 723 కొత్త కరోనా కేసుు నమోదయ్యాయని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
Sasikala’s car : అన్నాడీఎంకే బహిషృత నేత శశికళ బెంగుళూరు విక్టోరియా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కరోనా లక్షణాలు కనిపించడంతో విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స అందించారు వైద్యులు. మరలా కరోనా పరీక్ష నిర్వహించగా..నెగటివ్ రావడంతో…ఆసుపత్రి నుంచి 2021, జ�